karnataka

పారామోటారింగ్ చేస్తూ సముద్రంలో పడి మృతి చెందిన నేవీ కెప్టెన్

ఓ నేవీ కెప్టెన్ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయిన ఘటన కర్ణాటకలో జరిగింది. 55 ఏళ్ల మధుసూదన్ రెడ్డి కార్వార్ నేవీ కేంద్రంలో కెప్టెన్ గా పనిచేస్తున్నా

Read More

వీడియో: పారామోటరింగ్ చేస్తూ సముద్రంలో పడి ఇండియన్ నేవీ కెప్టెన్ మృతి

పారామోటరింగ్ చేస్తున్న నేవీ కెప్టెన్ 100 మీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో పడి మృతిచెందిన ఘటన కర్ణాటకలో జరిగింది. కార్వార్‌లో కెప్టెన్‌గా పనిచేస్తున్న మధుస

Read More

రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. గర్భవతి సహా ఏడుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం

Read More

ఏకంగా నాలుగు ఎకరాల్లో గంజాయి పంట

కొన్ని గ్రాముల గంజాయికే వేల రూపాయల ధర పలుకుతోంది. అలాంటిది నాలుగు ఎకరాల్లో గంజాయి పంట అంటే.. ఇక కోట్లలోనే వ్యాపారం. మత్తుకు బానిసలయినవాళ్లు ఎంత డబ్బైన

Read More

60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9

Read More

క‌రోనాను జ‌యించిన 105ఏళ్ల బామ్మ‌..ఇమ్యూనిటీ దెబ్బ‌కు వైర‌స్ ప‌రార్

105ఏళ్ల బామ్మ క‌రోనాను జ‌యించింది. క‌ర్నాట‌క కొప్పాల్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 8వేల కేసులు న‌మోద‌వ్వ‌గా..రోజుకి వంద‌లమందికి క‌రోనా సోకుతున్న‌ట్లు ఆరోగ్

Read More

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జగన్ తోపాటు కర్నాటక సీఎం

ఈనెల 23న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ కర్నాటక గెస్ట్ హౌస్ శంకుస్థాపనలో పాల్గొననున్న ఇరువురు సీఎంలు తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మా

Read More

దారుణం.. ముగ్గురు పూజారుల దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు పూజారులు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మాండ్యా నగర శివార్లలోని గుత్తాలు వద్ద

Read More

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున

Read More

పది పరీక్షల్లో టాపర్ ఇంటిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

కర్ణాటక ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షల్లో 625 మార్కులకు 616 మార్కులను సాధించిన పేద విద్యార్థి మహేష్ ఇంటిని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సురేష్ కుమార్ సందర్శించ

Read More

కృష్ణా నదిలో పుట్టి మునిగి గల్లంతైన నలుగురి కోసం.. గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

నారాయణపేట, మక్తల్: కృష్ణా నదిలో పుట్టి మనిగి గల్లంతు అయిన నలుగురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మక్తల్‌ మండలం పస్పల వద్ద నిన్న రాత్రి కృష్ణా నదిలో పుట్టి ము

Read More

నిండుకుండలా తుంగభద్ర డ్యామ్

8 గేట్లు ఎత్తి దిగువకు విడుదల ఈ సీజన్లో తొలిసారిగా నదిలోకి నీటి విడుదల కర్నూలు: భారీ వర్షాలతో తుంగభద్ర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. గత రెండు వారాలుగ

Read More