karnataka
అద్దె కట్టలేదని తుపాకీతో ఇంటి ఓనర్ కాల్పులు: వీడియో
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి ఆస్తవ్యస్తంగా మారింది. పనులు లేక, ఉన్న ఉద్యోగాలు ఊడి
Read Moreరాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన దేవేగౌడ
కర్ణాటక నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని ,జేడీఎస్ అధ్యక్షులు HD దేవేగౌడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు బీజేపీకి
Read Moreరాజ్యసభకు దేవెగౌడ నామినేషన్
మాజీ ప్రధాని దేవె గౌడ బెంగళూరులో రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన పార్టీకి చెందిన ప్రజా ప్రత
Read Moreప్రపంచ రికార్డుకు సిద్ధం అవుతున్న హుబ్లీ రైల్వే స్టేషన్
వరల్డ్లోనే పొడవైన రైల్వే ఫ్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ 1400 మీటర్ల పొడవుతో నిర్మాణం హుబ్లీ: కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచ రికార్డ్ సిద్
Read Moreకర్నాటక, జార్ఖండ్లలో భూకంపం
న్యూఢిల్లీ: దేశంలో ఈ రోపు రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్పై 4.0
Read Moreకర్ణాటకలో జూలై 1 నుంచి స్కూల్స్ ఓపెన్!
కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గుంపులుగా
Read Moreకరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపం: 4లక్షల పిటిషన్లు దాఖలు చేసిన పేరెంట్స్
కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపమంటూ ఆన్ లైన్ లో 4లక్షల పిటిషన్లు దాఖలు చేశారు తల్లిదండ్రులు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జులై
Read Moreమే 31 తర్వాత ఆలయాలు, మసీదులు, చర్చీలు ఓపెన్!
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా దెబ్బకు రెండు నెలలుగా దేవాలయాలు, ప్రార్థన మందిరాలు కూడా మూసివేయబడ్డాయి. రెండు నెలలుగా నిత్యవసరాలకు,ఎమర్జెన్సీ సేవలక
Read MoreV6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వగ్రామానికి తల్లీకూతుళ్లు
తిరుపతి: లాక్ డౌన్ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో చిక్కుకున్నఇద్దరు తల్లీకూతుళ్లు V6 న్యూస్ ఛానెల్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. రెండు నెలలుగా
Read Moreఆ రాష్ట్రాల నుంచి వస్తే 7 రోజులు క్వారంటైన్ కంపల్సరీ
కర్ణాటక గవర్నమెంట్ కీలక నిర్ణయం బెంగళూరు : మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ,తమిళనాడు, రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎవరు తమ రాష్ట్రానికి వచ్చిన
Read Moreసోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కర్నాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెంట్, రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్
Read Moreఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ
కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున
Read Moreకర్ణాటకలో తెరుచుకోనున్న జిమ్లు, గోల్ఫ్ క్లబ్లు
కర్ణాటకలో జిమ్లు, గోల్ఫ్ క్లబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. మూడో దశ లాక్డౌన్ ముగిసిన వెంటనే వీటిని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్
Read More












