karnataka
కర్ణాటకలో జూలై 1 నుంచి స్కూల్స్ ఓపెన్!
కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గుంపులుగా
Read Moreకరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపం: 4లక్షల పిటిషన్లు దాఖలు చేసిన పేరెంట్స్
కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపమంటూ ఆన్ లైన్ లో 4లక్షల పిటిషన్లు దాఖలు చేశారు తల్లిదండ్రులు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జులై
Read Moreమే 31 తర్వాత ఆలయాలు, మసీదులు, చర్చీలు ఓపెన్!
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా దెబ్బకు రెండు నెలలుగా దేవాలయాలు, ప్రార్థన మందిరాలు కూడా మూసివేయబడ్డాయి. రెండు నెలలుగా నిత్యవసరాలకు,ఎమర్జెన్సీ సేవలక
Read MoreV6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వగ్రామానికి తల్లీకూతుళ్లు
తిరుపతి: లాక్ డౌన్ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో చిక్కుకున్నఇద్దరు తల్లీకూతుళ్లు V6 న్యూస్ ఛానెల్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. రెండు నెలలుగా
Read Moreఆ రాష్ట్రాల నుంచి వస్తే 7 రోజులు క్వారంటైన్ కంపల్సరీ
కర్ణాటక గవర్నమెంట్ కీలక నిర్ణయం బెంగళూరు : మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ,తమిళనాడు, రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎవరు తమ రాష్ట్రానికి వచ్చిన
Read Moreసోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కర్నాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెంట్, రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్
Read Moreఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ
కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున
Read Moreకర్ణాటకలో తెరుచుకోనున్న జిమ్లు, గోల్ఫ్ క్లబ్లు
కర్ణాటకలో జిమ్లు, గోల్ఫ్ క్లబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. మూడో దశ లాక్డౌన్ ముగిసిన వెంటనే వీటిని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్
Read Moreకేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ లో విషాదం
కేజీఎఫ్ లో విషాదం చోటు చేసుకుంది. గనుల్లో బంగారం దొంగతనం చేసేందుకు వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు మరణించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా మారి కుప్పం వద్ద మ
Read Moreకర్ణాటకలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వైన్ షాపుల దగ్గర భారీ సంఖ్యలో జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో నిలబడి
Read Moreవైరల్ వీడియో: మద్యం మత్తులో పామును కొరికి చంపిన వ్యక్తి
చాలా రోజుల తర్వాత మందు దొరికిందన్న సంతోషంతో ఇంటికి వస్తున్న వ్యక్తికి పాము అడ్డొచ్చిందని కోపంతో కొరికి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. లాక్డౌన్ వల్ల నిన
Read Moreచాకలి, మంగలి వాళ్లకు రూ. 5 వేలు ప్రకటించిన ప్రభుత్వం
కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్డౌన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వారికోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 1600 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప
Read Moreవలస కూలీల ట్రైన్లను నిలిపేసిన కర్నాటక
రాష్ట్రంలోనే ఉండాలని కూలీలకు విజ్ఞప్తి బెంగళూరు: వలస కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చేందకు ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్లను కర్నాటక ప్రభుత్వం నిలిపేసి
Read More












