
karnataka
విశ్వేష తీర్థ స్వామి శివైక్యం: సంతాపం తెలిపిన మోడీ
ఉడుపి: పెజవార మఠాధిపతి విశ్వేష తీర్థ స్వామి పరమపదించారు. ఆదివారం పొద్దున 9 గంటల 30 నిమిషాలకు మఠంలోనే వారు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వారు ఆనారోగ్య
Read Moreపెజావర మఠాధిపతి విశ్వేష తీర్థ స్వామి కన్నుమూత
ఉడుపి శ్రీకృష్ణ పెజావర మఠం అధిపతి విశ్వేష తీర్థ స్వామి పరమపదించారు. ఆదివారం ఉదయం పెజావర మఠంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు.
Read Moreరైతును కోటీశ్వరుడ్ని చేసిన ఉల్లి
అప్పుల నుంచి భారీ లాభాల్లోకి కర్ణాటక రైతు 240 టన్నుల దిగుబడి.. క్వింటాల్కు రూ.12 వేలు సక్సెస్ రావాలంటే రిస్క్ చేయాలంటారు. ఆ రిస్క్ తెస్తే సక్సెస్
Read Moreవిక్టరీ యెడియూరప్పదే
ఆర్నెల్లుగా యెడియూరప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. బైఎలక్షన్స్లో ప్రజలు బీజేపీ కేండిడేట్లను ఆశీర్వదించారు. ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన మాట పెద్ద
Read Moreకర్ణాటక ఉప పోరు: అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడ్
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతుంది. 15 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. జేడీఎస్
Read Moreకర్ణాటకలో కొనసాగుతున్న పోలింగ్
కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే ఓటర్లు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభు
Read Moreలింగమయ్యకు దినాం అభిషేకమే..
అదో చిన్న నది.. దట్టమైన అడవి మధ్య నుంచి ప్రవహిస్తుంది.. మధ్యలో ఓ చోట అన్నీ రాళ్లు.. కానీ అవి మామూలు రాళ్లు కాదు.. ఓసారి సరిగ్గా గమనిస్తే చాలా రాళ్లపై
Read Moreమూడురోజుల సీఎంగా ముగ్గురు
ఫడ్నవీస్.. 80 గంటలు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితాలో దేవేం ద్ర ఫడ్నవీస్ పేరు కూడా చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటి వర
Read Moreమహారాష్ట్ర..కర్ణాటకలో సేమ్ గేమ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 మే నెలలో జరగ్గా హంగ్ ఫలితాలు వచ్చాయి. బీజేపీ మెజారిటీ ఫిగర్ (113)కి తొమ్మిది సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎక్కువ స్థానాలు
Read Moreడిస్ క్వాలిఫై ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు
కర్నాటకలో జోరందుకోనున్న ఉపఎన్నికలు న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సర్కారును కూలదోయడంలో కీలకపాత్ర పోషించి డిస్ క్వాలిఫై అయిన రెబల్ ఎమ్మ
Read Moreకర్ణాటక అసెంబ్లీ బైపోల్ షెడ్యూల్ విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. సెప్టెంబర్ లోనే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినప్పుడే కర్ణాటక
Read Moreప్రేమ పెళ్లి : జంటను రాళ్లతో కొట్టిచంపారు
బెంగళూరు: ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను సహించలేని పెద్దలు ఓ జంటను రాళ్లతో కొట్టిచంపారు. కర్నాటకలోని గదగ జిల్లా లక్కలకట్టిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల
Read Moreకడుపునొప్పి,వాంతులతో ఆస్పత్రిలో చేరిన 60 మంది విద్యార్థులు
కర్ణాటకలో 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు కడుపునొప్పి, వ
Read More