karnataka
ATM లో రూ.100కు బదులు రూ.500 నోట్లు
ఓ ATM లో వంద రూపాయలకు బదులుగా రూ.5వందల రూపాయలు వచ్చాయి. ఈ విషయం ఆ బ్యాంకు అధికారులకు తెలిసే సరికే..అప్పటికే దాదాపు రూ.1.7 లక్షలను డ్రా చేశారు కస్టమర్
Read Moreపెట్ చచ్చిపోయిందని.. ఎమ్మెల్యే టూర్ క్యాన్సిల్
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోతి చనిపోవడంతో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్ఆర్ మహేశ్ తన సింగపూర్ టూర్ను మధ్యలోనే రద్దు చేసుకు
Read Moreలోయలో పడిన తెలుగు విద్యార్థుల విహారయాత్ర బస్సు
కర్ణాటక: విద్యార్థుల విహారయాత్రలో విషాదం జరిగింది. అప్పటివరకు ఆడుతూపాడుతూ ఉన్న విద్యార్ధుల బస్సు ప్రమాదానికి గురయింది. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ
Read Moreగత ప్రభుత్వాల నిధులు దళారులకే దక్కేవి: మోడీ
కర్ణాటక : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. తాము ఇస్తున్న నిధ
Read Moreవిశ్వేష తీర్థ స్వామి శివైక్యం: సంతాపం తెలిపిన మోడీ
ఉడుపి: పెజవార మఠాధిపతి విశ్వేష తీర్థ స్వామి పరమపదించారు. ఆదివారం పొద్దున 9 గంటల 30 నిమిషాలకు మఠంలోనే వారు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వారు ఆనారోగ్య
Read Moreపెజావర మఠాధిపతి విశ్వేష తీర్థ స్వామి కన్నుమూత
ఉడుపి శ్రీకృష్ణ పెజావర మఠం అధిపతి విశ్వేష తీర్థ స్వామి పరమపదించారు. ఆదివారం ఉదయం పెజావర మఠంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు.
Read Moreరైతును కోటీశ్వరుడ్ని చేసిన ఉల్లి
అప్పుల నుంచి భారీ లాభాల్లోకి కర్ణాటక రైతు 240 టన్నుల దిగుబడి.. క్వింటాల్కు రూ.12 వేలు సక్సెస్ రావాలంటే రిస్క్ చేయాలంటారు. ఆ రిస్క్ తెస్తే సక్సెస్
Read Moreవిక్టరీ యెడియూరప్పదే
ఆర్నెల్లుగా యెడియూరప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. బైఎలక్షన్స్లో ప్రజలు బీజేపీ కేండిడేట్లను ఆశీర్వదించారు. ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన మాట పెద్ద
Read Moreకర్ణాటక ఉప పోరు: అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడ్
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతుంది. 15 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. జేడీఎస్
Read Moreకర్ణాటకలో కొనసాగుతున్న పోలింగ్
కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే ఓటర్లు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభు
Read Moreలింగమయ్యకు దినాం అభిషేకమే..
అదో చిన్న నది.. దట్టమైన అడవి మధ్య నుంచి ప్రవహిస్తుంది.. మధ్యలో ఓ చోట అన్నీ రాళ్లు.. కానీ అవి మామూలు రాళ్లు కాదు.. ఓసారి సరిగ్గా గమనిస్తే చాలా రాళ్లపై
Read Moreమూడురోజుల సీఎంగా ముగ్గురు
ఫడ్నవీస్.. 80 గంటలు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితాలో దేవేం ద్ర ఫడ్నవీస్ పేరు కూడా చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటి వర
Read Moreమహారాష్ట్ర..కర్ణాటకలో సేమ్ గేమ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 మే నెలలో జరగ్గా హంగ్ ఫలితాలు వచ్చాయి. బీజేపీ మెజారిటీ ఫిగర్ (113)కి తొమ్మిది సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎక్కువ స్థానాలు
Read More












