karnataka
ఏప్రిల్ 14 వరకు ఫ్రీగా పాలు, కూరగాయలు
కర్నాటక సీఎం యడియూరప్ప లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిరంతరాయంగా ఫుడ్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, మిల్క్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట
Read Moreఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చిన సీఎం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. దాన్ని ఎదుర్కొనేందుకు పలువురు ప్రముఖులు ప్రతిరోజు తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడి
Read Moreకరోనాతో వ్యక్తి మృతి.. మరి అతని ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లల పరిస్థితి?
కర్ణాటకలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడు. ఈ వ్య్తక్తి మరణంతో కర్ణాటకలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వ్యక్తి మార్చి 11న
Read Moreవాట్సాప్ గ్రూపులలో హోం క్వారంటైన్లో ఉన్న వాళ్ల డేటా
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో భారత ప్రభుత్వం దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది. దాంతో యావత్ ప్రజానీకం ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. విదేశాల నుంచి వచ్
Read Moreఅద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్
ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే కేసులేనన్న కర్ణాటక బెంగళూరు: అద్దెకు ఉంటున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఓనర్లు ఒత్తిడి చేస్తున్
Read Moreతన వైరస్ కుటుంబానికి సోకకూడదని వ్యక్తి ఆత్మహత్య
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఒకరినుంచి మరొకరికి సోకుతూనే ఉంది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. దాదాపు 673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే
Read Moreడ్రైవర్, కండక్టర్ల మంచి మనసు: బస్సులో అందరికీ ఫ్రీగా మాస్కులు
దేశంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయపడిపోతున్నారు. ప్రయాణాల్లో ఎవరు దగ్గినా, తుమ్మునా వారి వైపు అదోలా చేస్తున్నారు. ఈ భ
Read Moreఇండియాలో కరోనా తొలి మరణం
దేశంలో తొలి కొవిడ్ మరణం నమోదైంది. కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి వైరస్కు బలయ్యాడు. కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో అతడి శాంపిళ్లను టెస్
Read Moreకర్ణాటకలో కరోనా అనుమానితుడి మృతి
కర్ణాటకలో కరోనా వచ్చిందన్న అనుమానంతో ఆస్పత్రిలో చేరిన 76 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి టెస్టు రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఒక వేళ టె
Read Moreకరోనా ఎఫెక్ట్.. బతికుండగానే వేలాది కోళ్ల పూడ్చివేత: వీడియో
కర్ణాటక: కరోనా భయంతో చైనాలో బతికుండగానే పందులను గుంతల్లో పూడ్చేసినట్లు.. ఇండియాలో చికెన్ తింటే కరోనా వస్తుందనే భయంతో కోళ్లు, కోడి పిల్లలను పూడ్చేస్తున
Read Moreకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. తుమ్కూరు జిల్లా.. బలడ్కేర్ వద్ద బెంగుళూరు, మంగుళూర్ హైవేపై ఈ ప్రమ
Read Moreమీడియాకు షాకిచ్చిన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
జర్నలిస్టులకు, కెమెరామెన్లకు కర్ణాటక స్పీకర్ ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలోకి మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేదంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ
Read Moreలింగాయత్ మఠాధిపతిగా ముస్లిం యువకుడు
కర్ణాటకలోని లింగాయత్ మఠానికి అధిపతిగా ఓ ముస్లిం యువకుడు బాధ్యతలు తీసుకోబోతున్నారు. గడగ్ జిల్లాలో ఉన్న మురుగ రాజేంద్ర మఠం ఉత్తరాధికారిగా దివాన్ షరీఫ్ మ
Read More












