karnataka
కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ లో విషాదం
కేజీఎఫ్ లో విషాదం చోటు చేసుకుంది. గనుల్లో బంగారం దొంగతనం చేసేందుకు వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు మరణించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా మారి కుప్పం వద్ద మ
Read Moreకర్ణాటకలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వైన్ షాపుల దగ్గర భారీ సంఖ్యలో జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో నిలబడి
Read Moreవైరల్ వీడియో: మద్యం మత్తులో పామును కొరికి చంపిన వ్యక్తి
చాలా రోజుల తర్వాత మందు దొరికిందన్న సంతోషంతో ఇంటికి వస్తున్న వ్యక్తికి పాము అడ్డొచ్చిందని కోపంతో కొరికి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. లాక్డౌన్ వల్ల నిన
Read Moreచాకలి, మంగలి వాళ్లకు రూ. 5 వేలు ప్రకటించిన ప్రభుత్వం
కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్డౌన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వారికోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 1600 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప
Read Moreవలస కూలీల ట్రైన్లను నిలిపేసిన కర్నాటక
రాష్ట్రంలోనే ఉండాలని కూలీలకు విజ్ఞప్తి బెంగళూరు: వలస కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చేందకు ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్లను కర్నాటక ప్రభుత్వం నిలిపేసి
Read Moreలాక్ డౌన్ లో లిక్కర్ సేల్స్ రికార్డ్: ఒక్క రోజులోనే రూ.45 కోట్లు
దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం దాదాపు 40 రోజుల పైగా లాక్ డౌన్ అమలవుతోంది. మార్చి 24 తర్వాత స్కూళ్లు, కాలేజీలతో పాటు మాల్స్, థియేటర్లు, లి
Read Moreశవంతో ఆరుగురు ప్రయాణం.. ముగ్గురికి సోకిన కరోనా..
గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహంతో ప్రయాణించిన ముగ్గురికి కరోనా సోకింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. మాండ్యాకు చెందిన 56 ఏళ్ల వ్య
Read Moreబస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్గా మార్చిన ఆర్టీసీ
కర్నాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) తన బస్సుల్లో ఒకదాన్ని మొబైల్ ఫీవర్ క్లినిక్గా మార్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం
Read Moreబెంగళూరులో కలకలం: కరోనా రోగి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
బెంగళూరు: కరోనా బారిన పడి ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకడంతో మనస్థాపం చెంది ఆస్పత్
Read Moreలాక్డౌన్ లో పేదలను ఆదుకునేందుకు ఏం అమ్మారో తెలుసా..
భూమి అమ్మి మరీ పేదలకు సాయం చేస్తున్న అన్నదమ్ములు రూ. 25 లక్షలకు స్నేహితునికి రాసిచ్చిన అన్నదమ్ములు ఎవరైనా తమ సొమ్ము ఒకరికి ఇవ్వాలంటేనే ఒకటికి పదిసార్ల
Read Moreకర్నాటకలో ప్లాస్మా థెరపీ షురూ
ఐసీయూ, వెంటిలేట ర్ పై ఉన్న కరోనా పెషెంట్లకు ట్రీట్ మెంట్ బెంగళూరు: కర్నాటకలో కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ట్రయల్ మొదలైంది. ఐసీయూ, వెంటిలేటర్ పై ఉన్
Read Moreకర్ణాటకలో లాక్ డౌన్ రూల్స్ సడలింపు
బెంగళూరు: లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న కర్ణాటక ప్రజలకు అక్కడి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు బు
Read Moreఏప్రిల్ 20 తర్వాత కూడా లాక్డౌన్ సడలించం
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. మే 3 వరకు ఈ లాక్డౌన్ అమలులో ఉండనుంది. అయితే ప్రజావసరాల దృష్ట్యా ఏప్రిల్ 20 తర్వాత
Read More












