karnataka

కాంగ్రెస్ తో కలవం..సింగిల్ గానే వెళ్తాం: దేవేగౌడ

కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ పొత్తుకు గుడ్ బై చెప్పారు జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడ. అక్టోబర్ 21 న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఒంటరిగానే పోటీచేస్తున్

Read More

రోడ్లు బాగుండటం వల్లే యాక్సిడెంట్లు…

బెంగళూరు: రోడ్‌‌ యాక్సిడెంట్లపై కర్నాటక డిప్యూటీ సీఎం గోవింద్‌‌ కర్జోల్‌‌ కొత్త విషయం తెరపైకి తెచ్చారు. రోడ్లు బాగుండటం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్న

Read More

 ఈడీ ఎదుట హాజరైన డీకే కుమార్తె ఐశ్వర్య

కర్నాటక మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఇవాళ(గురువారం) ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఎదుట హాజరయ్యారు. మ

Read More

యువతి హత్య కేసును చేధించిన పరిగి పోలీసులు

ఈ నెల 5న వికారాబాద్​ జిల్లా రంగంపల్లి వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గుర్తు తెలియని యువతి హత్య కేసును పరిగి పోలీసులు చేధించారు. చనిపోయిన యువతి గుల

Read More

PUBG ఆడొద్దన్నందుకు తండ్రినే చంపేశాడు

పబ్జీ గేమ్ కి బానిసై, తల్లిదండ్రులు మందలించడం వల్ల చాలా మంది యువత తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కర్ణాటకలోని బెళగావిలో మాత్రం ఓ యువకుడు పబ్జీ ఆడొద్

Read More

రాజీ పడలేక రాజీనామా చేసిన ఐఏఎస్

దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శశికాంత్‌‌‌‌‌‌‌‌ సెంథిల్‌‌‌‌‌‌‌‌ తన ఉద్యోగానికి శుక్రవారం రిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. “గతంలో ఎన్నడూ లేని విధం

Read More

శివ కుమార్ కు 10రోజుల ED కస్టడీ

మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ నేత డి. శివకుమార్ కు పదిరోజుల కస్టడీని విధించింది ఢిల్లీ ట్రయల్ కోర్టు.  కేసు కీలక దశల

Read More

మీడియా ముందే సిద్ధరామయ్య చెంప దెబ్బ.. వీడియో వైరల్

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి సహనం కోల్పోయారు. మీడియా ముందు కాంగ్రెస్ నేత చెంప చెల్లుమనిపించి హాట్ టాపిక్ గా మారారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడ

Read More

గుంతలో పడిన కారు.. నలుగురు మృతి

కర్ణాటక: మైసూరు జిల్లా మద్యాంగళ ప్రాంతంలో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  నలుగురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు జాతీయ రహదారి పై

Read More

కర్ణాటక కేబినెట్ విస్తరణ

కర్ణాటక ముఖ్యమంత్రి  బీఎస్ యడియూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో 17 మంది కొత్తగా మంత్రులుగా ప

Read More

ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం: ఐదుగురు విద్యార్థులు మృతి

కర్ణాటక: ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ లో జరిగింది. స్వతంత్ర్య దినోత్సవం సందర

Read More