karnataka

పాపం పసివాడు: సుచనా సేథ్ కొడుకును చంపేందుకు నెలక్రితమే ప్లాన్ చేసిందా..

తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు వారి పిల్లల పాలిట ఎలా శాపంగా మారుతాయో.. సుచనా సేథ్ కొడుకు హత్య ఎపిపోడ్ నిదర్శనం. ఆర్థిక సమస్యలు లేవు.. హోదా ఉంది. మంచి టా

Read More

షాకింగ్ : నాలుగేళ్ల కొడుకును చంపిన ఐటీ కంపెనీ మహిళా సీఈవో

ఆమె ఓ కంపెనీ సీఈవో.. మామూలు కంపెనీ కాదు.. AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేసే మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ వ్యవస్థాపకురాలు ఈ సుచనా సేథ్.. బెంగళూరుకు చెం

Read More

కర్నాటక ఎమ్మెల్యే సంస్థలపై ఈడీ దాడులు

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే నంజేగౌడ ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోమవారం సోదాలు చేసింది. మలూరు, కోలార్ లోని ఎమ్మెల్యేకు చెందిన పలు సంస్థల్లో తనిఖీల

Read More

టార్గెట్ మొబైల్స్ : ఒక్క ఏడాదిలోనే 50 శాతం పెరిగిన సైబర్ క్రైమ్స్

2022తో పోలిస్తే 2023లో బెంగళూరులో సైబర్ నేరాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ మేరకు సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా రిలీజ్ చేసింది.  2023లో బెంగళ

Read More

అక్రమంగా 126 చెట్లు నరికేసిండు.. బీజేపీ ఎంపీ సోదరుడు అరెస్ట్‌

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో కోట్ల విలువైన 126 చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలించిన కేసులో బీజేపీ ఎంపీ సోదరుడు ఆరెస్ట్ అయ్యాడు.   పోలీసులు తెలిపిన

Read More

హిందుత్వం, హిందూ.. వేర్వేరు .. నేను హిందువును: సిద్ధరామయ్య

బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండానే.. హిందూ ఓట్లు దక్

Read More

ఇంకెక్కడ చదువు..! స్ట‌డీ టూర్‌లో టీచ‌ర్ - స్టూడెంట్ రొమాన్స్‌

చదువుకోరా అని మీ పిల్లాడిని బడికి పంపుతున్నారా! అయితే మీరు ఇక జాగ్రత్త పడాల్సిందే.. మీ పుత్రరత్నం కదలికపై ఓ కన్నేయాల్సిందే. లేదు లేదు మా పిల్లాడు నిప్

Read More

ఒకే ఇంట్లో.. ఒకే కుటుంబానికి చెందిన.. ఐదుగురి అస్థిపంజరాలు

కర్ణాటకలో ఓ షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లాలోని ఆదిశక్తి నగర్‌లోని ఓ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబా

Read More

ఏ రైతు కరువును కోరుకోరు : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఏ రైతు కూడా కరువును కోరుకోరని.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లోను ప్రభుత్వం నుంచి సానుభూతిని మాత్రమే కోరుకుంటారని బీఆర్ ఎస్ వర్కింగ్

Read More

ఎయిర్పోర్టులో 10 రూపాయలకే మీల్స్.. రూ.5 టిఫిన్

ప్రస్తుత రోజుల్లో సామాన్యుడు బయట భోజనం చేయాలంటే రూ.70 నుంచి 200 (ఒక వ్యక్తికే) వరకు ఖర్చు పెట్టాల్సిందే. రోడ్డుపై అమ్మే వాళ్ల దగ్గర కూడా తక్కువలో తక్క

Read More

కుల గణన సర్వేను కొత్తగా చేపట్టాలి : యడియూరప్ప

దావణగెరె: కర్నాటకలో కుల గణన క్రమ పద్ధతిలో జరగలేదని బీజేపీ వెటరన్ నాయకుడు బీఎస్. యడియూరప్ప ఆదివారం తెలిపారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కుల గ

Read More

ఏం జరుగుతుందయ్యా : 7వ తరగతి పాప.. స్కూల్ లో గుండెపోటుతో..

గుండెపోటు.. ఇది ఒకప్పుడు నడి వయసు వారికో.. వృద్దులకో వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. చిన్న పిల్లలు, యువకులు, నడివయస్సు వారు, వృద్దులు అనేది లేకుండా అందరూ

Read More

కర్ణాటకలో పెరుగుతున్న కొవిడ్ వ్యాప్తి.. వ్యక్తి మృతి

కొత్త JN.1 జాతి వ్యాప్తి మధ్య రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరడంతో, కర్ణాటక నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో ఓ 64 ఏళ్ల వ్యక్తి

Read More