kashmir
ఇండియా, చైనా బోర్డర్..లడఖ్ లో లడాయి
న్యూఢిల్లీ: తూర్పు లడక్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)లో చైనా మోహరించిన బలగాలకు దీటుగా మన సైనికులను పంపాలని, అలాగే రోడ్డు నిర్మాణాన్ని కొన
Read Moreదేశంలో కరోనా టెస్టుల్లో జమ్ము కశ్మీర్ టాప్
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచిస్తున్న మంత్రం ట్రేస్.. టెస్ట్.. ట్రీట్! ఈ పద్ధతి ద్వారా కరోనా వైరస్ సోకిన వార
Read Moreకశ్మీర్ లో పాక్ మరో విష బీజం.. కొత్త టెర్రరిస్టు గ్రూప్ సృష్టి: ఆర్మీ చీఫ్
భారత దేశంలో ఉగ్ర దాడులు చేయడమే సృష్టించడమే లక్ష్యంగా పాకిస్థాన్ నిత్యం కుట్రలు పన్నుతూనే ఉంది. మన దేశంపై ద్వేషంతో లష్కరే, జైషే వంటి టెర్ర
Read Moreకశ్మీర్ సమస్యలోకి మేం ఎంటరవ్వం
స్పష్టం చేసిన తాలిబన్ కాబూల్ : కశ్మీర్ విషయంలో తాలిబన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాంతం భారత్ దేనని స్పష్టం చేసింది. కశ్మీర్ తమదేనంటూ పాకిస్తాన్ ఈ
Read Moreకాశ్మీర్ ఎప్పటికీ మాదే..
అఫ్రిదికి గట్టి కౌంటర్ ఇచ్చిన శిఖర్ ధావన్ న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన అనుచిత కామెంట్లను మన క్రికెటర్ల
Read Moreరియాజ్ నైకూ ఎన్ కౌంటర్ కు నిరసనగా కొనసాగుతున్న అలర్లు
కశ్మీర్ వ్యాలీలో భారీగా భద్రత బలగాలు శ్రీనగర్ : ట్రెరరిస్ట్ రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ కు నిరసనగా కశ్మీర్ లో యువకులు రాళ్ల దాడులు చేస్తున్నారు. అవంతిపుర
Read Moreభారత్ మాపై అసత్య ప్రచారం చేస్తోంది: పాక్ ప్రధాని ఇమ్రాన్
లాహోర్: ఇండియా తమ దేశంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోపించారు. కాశ్మీర్లో గొడవలకు పాకిస్తాన్ కారణమని ప్ర
Read Moreపురిటి నొప్పులతో 100 కిలో మీటర్లు జర్నీ : అంతలోనే ఆవిరైన ఆనందం
పురిటినొప్పులతో బాధపడుతూ 100 కిలోమీటర్లు ప్రయాణించిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. డెలివరీ అనంతరం వైద్యపరీక్
Read Moreపాకిస్థాన్ ‘కరోనా కుట్ర’: జమ్ము కశ్మీర్ డీజీపీ
పాకిస్థాన్ ఉగ్ర బుద్ధి మార్చుకోలేదని మరోసారి రుజువైంది. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న సమయంలోనూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పదే
Read Moreకశ్మీర్ లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
ఒక పక్క దేశం మొత్తం కరోనావైరస్ పై పోరాడుతుంటే.. మరోపక్క ఉగ్రవాదులు ఇదే అవకాశంగా భావించి బార్డర్ లో దాడులకు తెగబడుతున్నారు. దక్షిణ కాశ్మీర్లోని షోపియన
Read Moreవాహనంలో వెళ్తున్న జవాన్లపై ఉగ్రవాదుల దాడి..!
కశ్మీర్: పారామిలటరీ సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈఘటన శనివారం సాయంత్రం ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా
Read Moreకాశ్మీర్ లో 80కి పెరిగిన రెడ్ జోన్లు
శ్రీనగర్: కాశ్మీర్ లో రెడ్ జోన్ల సంఖ్య 80కి పెరిగాయని అధికారులు శుక్రవారం చెప్పారు. ఈ ప్రాంతాల్లో 42 రోజులపాటు లాక్ డౌన్ రూల్స్ స్ట్రిక్ట్ గా అమలులో ఉ
Read Moreమాస్కు లేకుండా బయటికొస్తే జైలుకే
ఆర్డర్స్ పాస్ చేసిన మధ్యప్రదేశ్, ఒడిషా, కాశ్మీర్ ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు లడఖ్ లోనూ ఆంక్షలు న్యూ ఢిల్లీ: వైరస్ ఎఫెక్టు నుంచి సేఫ్ గా ఉండేందుకు ప్
Read More












