
Kishan reddy
బీజేపీ అప్లికేషన్లు పెరుగుతున్నయ్.. మూడో రోజు 306
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. బుధవారం 306 మంది లీడర్లు వివిధ నియోజకవర
Read Moreపది లక్షల మందితో సెప్టెంబర్ 17న సభ: రేవంత్ రెడ్డి
అక్కడే సభ పెడ్తామని కిషన్రెడ్డి చెప్పడమేంది? రెండో ఆప్షన్గా ఎల్బీ స్టేడియం కోసం అప్లయ్ చేసినట్లు వెల్లడి సీడబ్ల్యూసీ సమావేశాల ని
Read Moreఈసారి కూడా విమోచన వేడుకలు పరేడ్ గ్రౌండ్లోనే: కిషన్ రెడ్డి
చీఫ్ గెస్ట్గా ఎవరనేది ఇంకా నిర్ణయించ లేదు ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి ఈ ఉత్సవాలను కేసీఆర్ నిర్వహిస్తలేరని ఫైర్ హైదరాబాద్, వెలుగు:  
Read Moreకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలోనే నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కవాడిగూడలోని సీజీవో టవర్స్ లో ఏర్పాటు చే
Read Moreబీజేపీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు
చైర్మన్గా ధర్మారావు నియామకం హైదరాబాద్, వెలుగు: ఆరుగురు సభ్యులతో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్ గా మ
Read Moreబీజేపీలో టికెట్ల కోలాహలం.. మొదటి రోజు 182 దరఖాస్తులు
అప్లయ్ చేసుకున్న కుంజ సత్యవతి, తుల ఉమ, సామ రంగారెడ్డి, ఆకుల శ్రీవాణి ఈ నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు మూడ
Read More‘‘మేరీ మాటి మేరా దేశ్’’ సక్సెస్ చేయండి : కిషన్రెడ్డి
తెలంగాణలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీకి అమృత్ మహోత్స
Read Moreక్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు.. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట
మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల పంపిణీ చేసిన ఇళ్లలో స్థాని
Read Moreఓటుతోనే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు : కిషన్ రెడ్డి
బషీర్ బాగ్,వెలుగు: ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించాలంటే.. ఓటు హక్కును కలిగి ఉండాలని కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్
Read Moreరైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు సహకరించట్లే: కిషన్ రెడ్డి
స్టేట్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.83 వేల కోట్లు కేటాయింపు రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్ల 700 కి.మీ. రైల్వే పనులు ఆగాయని వెల్లడి హైదరాబాద్/
Read Moreరైల్వేవిస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు: కిషన్రెడ్డి
తెలంగాణలో రైల్వే కనెక్టివిటీకి కృషి చేస్తున్నామన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. రైల్వే కనెక్టివిటీ కోసం 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చే
Read Moreగజ్వేల్ నీ జాగీరా? .. కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫైర్
బీజేపీ నేతలు అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నవ్? నిజంగానే అభివృద్ధి చేస్తే భయమెందుకు? గతంలో కాంగ్రెస్ ది కమీషన్ల ప్రభుత్వం.
Read Moreనిర్మల్ మాస్టర్ ప్లాన్ పై విచారణ జరపాలి.. గవర్నర్కు విజ్ఞప్తి చేసిన బీజేపీ లీడర్స్
నిర్మల్ జిల్లా కేంద్రం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ముసుగులో బీఆర్ఎస్ నేతలు రూ.2 వేల కోట్ల కుంభ కోణానికి తెర తీసినట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వరర
Read More