Kishan reddy

త్వరలో హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ : కిషన్ రెడ్డి

RRR చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం అమోదం తెలిపిందిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు . ఈ  తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిదని

Read More

4న హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహ

Read More

ప్లాస్టిక్ వాడకం తగ్గించాల్సిందే

గోవా, వెలుగు: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర మం

Read More

రెకమండేషన్ తో కొలువులు రావు.. స్కిల్స్ ఉంటేనే జాబ్స్ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : రెకమెండేషన్ ద్వారా ఉద్యోగాలు రావని, స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరా  ప

Read More

బీజేపీలో పరిణామాలపై ఆ ఇద్దరు సైలెంట్​!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్​ నేతలు కిషన్​రెడ్డి, లక్ష్మణ్​ స్పందించేందుకు ఇష్టపడటం లేదు. కొద్దిరోజులుగా

Read More

భూదాన్ భూములన్నీ కేటీఆర్ అనుచరుల చేతుల్లోకి : రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందులో కేసీఆర్, కేటీఆర్, కవిత హరీశ్ రావు కూడా ఉండొచ్చన్నార

Read More

పార్టీ జెండాలు పాతి.. డబ్బులు వసూల్ చేస్తున్నరు

రాష్ట్రంలో ఎక్కడా చూసినా స్కామ్​లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, వెలుగు : ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని ప్రజల్లో ఎండగ

Read More

రైతుల సంక్షేమమే ధ్యేయంగా.. మోడీ సర్కార్​ పాలన

కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.  నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస

Read More

జమ్మూలోని శ్రీవారి ఆలయ వేడుకలకు కిషన్ రెడ్డి

జమ్మూ, వెలుగు : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జమ్మూలోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవ వేడుకలు ముగ

Read More

అవినీతి, అరాచక, కుటుంబ పాలన ....రాష్ట్రంలో బీఆర్​ఎస్​ను సాగనంపాలి

కేంద్ర పథకాలతో  ఒక్కో రైతుకు రూ.24 వేల లబ్ధి 75 ఏండ్లలో జరగని అభివృద్ధి  తొమ్మిదేండ్లలో జరిగిందని వెల్లడి  ఆమనగల్లులో బీజేప

Read More

తెలంగాణ దగా పడ్డది.. ఒక్క ఫ్యామిలీ చేతిలో బందీ అయింది

అమరవీరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్ర సర్కారు పని చేస్తలే అరాచక శక్తులను పోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నరు బీఆర్​ఎస్​ నేతలకు ఫామ

Read More

ప్రతి ఒక్కరూ యోగా చేయాలి: కిషన్ రెడ్డి

యోగా మన జీవన విధానం..మన సంపద అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మే 27వ తేదీ శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమం

Read More