Kishan reddy

మందులపై 50 నుంచి 90 శాతం తగ్గింపు..

సామాన్యులపై వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధానమంత్రి భారతీయ జనఔషధీ పథకం లక్ష్యమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.హైదరాబాద్ వారాసిగూడలో పీఎం జన

Read More

2016 లో కాజీపేటకు రైల్వే పీరియాడికల్ ఓవర్​హాలింగ్ షెడ్ శాంక్షన్

160 ఎకరాలకు 150 ఎకరాలు మాత్రమే అప్పగించిన రాష్ట్ర  సర్కార్ మరో 10 ఎకరాలపై ఏడాదిన్నరగా కిరికిరి ల్యాండ్ ఇవ్వాలని గతంలోనే  లెటర్లు రాసి

Read More

మన్ కీ బాత్.. ఓ సామాజిక విప్లవం

హైదరాబాద్/ న్యూఢిల్లీ, వెలుగు: ‘మన్​ కీ బాత్’​తో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ప్రతి ఫ్యామిలీకి దగ్గరయ్యారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన

Read More

మాణికేశ్వర్​నగర్​లో హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి

సికింద్రాబాద్, వెలుగు: జనాలకు ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యంపై రాజకీయం చేయొద్దని, పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి మాణికేశ్వర్​నగర్​లో హాస్పిటల్ నిర్మాణ

Read More

ప్రజల కోసమే కంటోన్మెంట్​రోడ్లు తెరిచినం: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : ప్రజల సౌకర్యం కోసమే కంటోన్మెంట్​లోని ఐదు రోడ్లను కేంద్ర ప్రభుత్వం ఓపెన్​ చేసిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.  ప్రజల

Read More

సింగరేణి సంస్థ నిధులను కేసీఆర్ దోచుకుంటున్నారు: కిషన్ రెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఉద్యమం టైమ్ లో సింగరేణిని రక్షించుకుందామని నినాదాలిచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ సంస్థ నిధులను భక్షిస్తున్నారని కేంద్రమంత

Read More

సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయింది : కిషన్ రెడ్డి

సింగరేణిలో కేసీఆర్ కుటుంబ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి అధికారులు ఇవాళ చిన్న పనికి కూడా ఎమ్మెల్యేల

Read More

ప్రధాని మోడీ హయాంలోనే మన వారసత్వ సంపదకు గౌరవం : కిషన్ రెడ్డి

    రాష్ట్రంలో చారిత్రక, సాంస్కృతిక కట్టడాలకు పూర్వవైభవం     రూ. 610 కోట్లతో ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాల అభివృద్ధి

Read More

కేసీఆర్ సీఎం అయ్యాకే రామప్పకు యునెస్కో గుర్తింపు: ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 50 ఏండ్లకిందే రామప్పకు యునెస్కో గుర్తింపు రావాల్సి ఉం

Read More

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక విలువ కేసీఆర్కు లేదు : కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున

Read More

కర్నాటక ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్ర బీజేపీ నేతలు

కర్నాటక ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే క్యాంపెయిన్​లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి త్వరలో వెళ్లనున్న

Read More

మోడీ హయాంలో 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మించాం: కిషన్ రెడ్డి

హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో

Read More

సికింద్రాబాద్ లో మోడీ సభ తర్వాత పెను మార్పులు: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

Read More