Kishan reddy
కిషన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు... అంజన్కుమార్ క్షమాపణలు చెప్పాలి: బీజేపీ శ్రేణుల డిమాండ్.. దిష్టిబొమ్మ దగ్ధం
పద్మారావునగర్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ
Read Moreఇకనైనా అబద్ధాలు మాని.. కోర్టు చెప్పినట్టు చెట్లు నాటండి: కిషన్ రెడ్డి
ఇకనైనా అబద్ధాలు మాని.. కోర్టు చెప్పినట్టు చెట్లు నాటండి: కిషన్ రెడ్డి అర్ధరాత్రి ఫ్లడ్లైట్ల వెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్
Read Moreసర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు: కిషన్రెడ్డి
తెలంగాణలో సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వస్తం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలపై ఫోకస్ పెడ్తం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్
Read Moreయాచకులు లేని సమాజాన్ని నిర్మిద్దాం : కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు హైదరాబాద్, వెలుగు: మానవత్వ విలువ లను, సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ యాచకులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేద్దా
Read Moreభారతరత్న అంబేద్కర్ 134వ జయంతి.. అంబేద్కర్ స్వప్నం.. మోదీ సాకారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఉగాది ఉత్సవాన్ని మార్చి 30వ తేదీన బాబా సాహెబ్ అంబేద్కర్ దీక్షాభూమి అయిన నాగ్పూర్లో జరుపుకున్
Read Moreఅంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి..హైదరాబాద్లో శుభ్రం చేసినకేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఇయ్యాల జయంతి సందర్భంగా నాంపల్లి నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ హైదరాబాద్ / పద్మారావునగర్, వెలుగు: అంబేద్కర్ 134వ జయంతిని పురస
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ఫొటోలు, వీడియోలు డిలీట్
హైదరాబాద్: కంచ గచ్చి భూముల వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ప్రతిపాదిత భూమిలో జింకలు, నెమళ్లు ఉన్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అయ్యింది
Read Moreబలం లేకనే పోటీ చేస్తలేం.. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Read Moreబీజేపీ ప్రపంచంలోనే బలమైన రాజకీయ పార్టీ : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అను మానాలు వ్యక్తమయ్యాయని కేంద్ర మ
Read Moreబీఆర్ఎస్, బీజేపీ దోస్తీ బయటపడ్డది : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్
ఆ భూములను మై హోంకు కట్టబెట్టేందుకే రెండు పార్టీల ఆందోళనలు: పీసీసీ చీఫ్ 2014లోనే 50 ఎకరాలు మైహోమ్స్కు బీఆర్ఎస్ఇచ్చింది అప్పుడు దెబ్బతినని పర్
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై నివేదిక పంపండి .. అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశం!
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారని బీజే
Read Moreబీసీల ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం!
సంఘాలు కోరిన ఢిల్లీ తరలని లీడర్స్ హాట్ టాపిక్ గా కారు, కమలం నేతల గైర్హాజరు రేపు 9వ షెడ్యూల్ సవరించాలంటూ ఆందోళన హైదరాబాద్: బీసీ
Read Moreఆ 400 ఎకరాలు న్యాయపరంగానే తీసుకుంటున్నం: శ్రీధర్ బాబు
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళన పడొద్దు..ప
Read More












