Krishna River
సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
హాలియా, వెలుగు : సాగర్ రిజర్వాయర్కు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 88,650
Read Moreసెల్ఫీ వీడియో తీసుకుని కృష్ణానదిలో దూకిన వ్యక్తి ..జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి బ్రిడ్జి వద్ద ఘటన
ఇటిక్యాల, వెలుగు: కృష్ణానదిలో దూకిన వ్యక్తి గల్లంతైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇటిక్యాల ఎస్ఐ రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల
Read Moreపైసలిస్తరా.. టెలిమెట్రీల డబ్బు వాడుకోవాల్నా?..తెలంగాణ, ఏపీకి కృష్ణా బోర్డు లేఖ
బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు పైసా ఇయ్యలేదని వెల్లడి టెలిమెట్రీల కోసం రూ.4.18 కోట్లిచ్చిన తెలంగాణ రూపాయి కూడా ఇయ్యని ఏపీ హైదరాబాద్, వె
Read Moreతెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు.. కృష్ణా నీటి మళ్లింపుకు కర్నాటక, మహారాష్ట్ర ఎత్తులు.. ఇప్పటికే శ్రీశైలం నుంచి ఏపీ దోపిడీ
ఇప్పటికే శ్రీశైలం అడుగు నుంచి దోచుకుపోతున్న ఏపీ తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు.. మన ప్రాజెక్టులకు నీళ్లందని పరిస్థితి పోలవరం డైవర్షన్ కేటాయింప
Read Moreకృష్ణానదిలో మాజీ మంత్రి దామన్న అస్థికలు నిమజ్జనం
సూర్యాపేట, వెలుగు: మాజీ మంత్రి,సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలను కృష్ణా నది త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. ఆదివారం వాడపల్
Read Moreకృష్ణా నదికి పెరిగిన వరద.. తెప్పోత్సవం రద్దు...
దసరా సందర్భంగా ఏపీలోని ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ( అక్టోబర్ 1 ) 10వ రోజు మహర్నవమి నాడు మహిషాసుర మర్ధిని అవతారంలో దర
Read Moreకృష్ణా జలాల్లో చుక్క నీటిని వదులుకోం.. తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్
న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాలో చుక్క నీటిని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాట
Read Moreసాగర్ను సందర్శించిన కేఆర్ఎంబీ టీమ్
హాలియా, వెలుగు : కృష్ణా రివర్ మేనేజ్మెంట్&
Read Moreఏపీ జలదోపిడీ మరింత పీక్స్కు.. జులై 7 నుంచి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 150 టీఎంసీల మళ్లింపు
ఒక్క ఆగస్టులోనే పోతిరెడ్డిపాడు నుంచి 81 టీఎంసీల తరలింపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తంగా 165 టీఎంసీల దాకా తరలింపు నాగార్జునసాగర్ నుంచి 102.5
Read Moreనాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద..26 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కువరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 2,50,732 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే న
Read Moreచిత్తూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు.. వి.కోట మండలంలో జలహారతులు పట్టిన రైతులు
చిత్తూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా జలాల రాకతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. 2025, జులై 17న సీఎం చంద్రబాబు నందికొట్కూరు హంద్రీనీవా
Read Moreప్రాజెక్టులన్నీ ఫుల్ .. ఎగువన వర్షాలతో గోదావరి పరవళ్లు
పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు మూడ్రోజుల్లో ఎస్సారెస్పీకి 25 టీఎంసీలు 38 గేట్లు ఎత్తి దిగువకు నీటి
Read Moreనాగార్జునసాగర్ వద్ద పర్యాటకుల సందడి
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం డ్యాం
Read More












