
KTR
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు అందాల్సిన వరద సాయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డార
Read Moreనదులకు నడక నేర్పిన కేసీఆర్..మోటార్లకు ఈత నేర్పలేదా
ప్రజల బాధలు పోవాలంటే..బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు ఠంచన్ గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్
Read Moreజీహెచ్ఎంసీలో షాడో కమిషనర్ గా మారింది ఎవరు.?
పలుకుబడి ఉంటే ఎలాంటి పదవి అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద పని అయినా క్షణాల్లో జరిగిపోతుంది. అక్కడ మనోళ్లా, పరాయివాళ్లా అనే తేడాలుండవు. పలుకుబడి ఎం
Read More3500 కుపైగా ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుడిమల్కాపూర్ దేవాదాయ శాఖ కార్యాలయంలో 3
Read Moreసంపద పునరుత్పత్తి కావాలనేదే దళిత బంధు ఉద్దేశం
దళితబంధు పథకాన్ని పుట్నాలు, బటానీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని అర్థవంతంగా అమలుచేయాలని
Read Moreప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేకపోతుందని ట్విట్టర్ లో విమర్శించ
Read Moreఎన్డీఆర్ఎఫ్ కింద ఒక్క రూపాయి సాయం చేయలేదు
వరదసాయంపై కేంద్రం తీరును మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ కింద
Read Moreబీజేపీ డబుల్ ఇంజన్ అంటే మోడీ, ఈడీ, జుమ్లా..హమ్లా
వరద వల్ల గోసపడుతున్న గోదావరి బేసిన్ ప్రజలు నేషనల్ పాలిటిక్స్పై ఇతర రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్లతో కేసీఆర్ మంతనాలు రాష్ట్ర రాజకీయా
Read Moreఎమ్మెల్యే విద్యాసాగర్ రావును అడ్డుకున్న ఎర్దండి గ్రామస్తులు
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును ఎర్దండి గ్రామస్తులు అడ్డుకున్నారు. గోదావరి ప్రవాహం తగ్గడంతో ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామస్తుల
Read Moreఏఐ ప్రాజెక్టులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర టెక్నాలజీలతో సామాజిక సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్ ఐఐఐటీ డెవెలప్ చేసిన మూడు ఏఐ ప్రాజెక్టుల
Read Moreకాంగ్రెస్ మోసం చేసే పార్టీ కాదు..అన్నం పెట్టే పార్టీ
మోసానికి మారుపేరే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కాంగ్ర
Read Moreకేసీఆర్ నయా ఫ్యూడలిజం తెచ్చిండు
ఖైరతాబాద్, వెలుగు: ‘‘కేసీఆర్ బర్లు, గొర్లు మాకిచ్చి.. రాజ్యం మాత్రం కేటీఆర్కు ఇస్తాడా? ఇదెక్కడ న్యాయం’’ అని పీసీసీ
Read Moreకొడుకును సీఎం చేయడానికే కేంద్రంపై విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపిం
Read More