latest
అలంపూర్ సరిహద్దులో.. 3,442 మద్యం బాటిళ్లు పట్టివేత
కర్నూలు: అలంపూర్ సరిహద్దులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో 3 వేల 442 మద్యం బాటిళ్లను జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్ద
Read Moreసెప్టెంబర్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
విజయవాడ: వచ్చేనెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం జగన్ అనుమతితోనే నోట్ ఫైల్ రెడీ అయినట్లు సమాచారం.
Read Moreఅమ్మాయికి ఫోన్ చేసి… బ్లాక్ మెయిల్ చేసిన సబ్ ఇన్ స్పెక్టర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్.ఐ ఆడియో టేపులు స్పందించి సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు శ్రీకాకుళం: పొందూరు ఎస్.ఐ రామకృష్ణ ఓ అమ్మాయికు ఫోన్ చేసి అ
Read Moreనాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 6 గేట్ల ద్వారా.. కొనసాగుతున్న నీటి విడుదల
తగ్గుముఖం పడుతున్న వరద ఉధృతి.. నల్గొండ: నాగార్జునసాగర్ డ్యామ్ కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 6 గేట్ల ద్వారా 1 లక్షా 29 వేల క్యూసెక్కుల నీట
Read Moreవాన నీళ్లు ఇంకేలా..
సిటీలో రెయిన్ సెంటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంపుపై యాక్షన్ ప్లాన్ 98 క్లస్టర్లలో ఇంజెక్షన్ బోర్ వెల్స్ ఫ్రీ ట్రైనింగ్స్, అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ హైదరాబ
Read Moreఅపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
జల వివాదాలపై ఈనెల 25న జరగాల్సిన భేటీ హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయి
Read Moreఅంబులెన్స్ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు
మోసం చేసిన అంబులెన్స్ నెంబర్: ఏపీ 21 టీయూ 9103 ఫోన్ పే ద్వారా 50వేలు తీసుకున్నది డ్రైవర్ పట్టం సురేష్ కుమార్ గా గుర్తింపు పరారీలో ఉన్న అంబులెన్స్ సిబ్
Read Moreకారణాలేంటో తేల్చండి: కేసీఆర్
ప్లాంట్ ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆదేశం ఎంక్వైరీ ఆఫీసర్గా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ నియామకం చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి గాయపడిన వారికి
Read Moreడబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ రూరల్ జిల్లా: రాయపర్తి మండలం రాయపర్తి, వేంకటేశ్వర పల్లె, కేశవపురం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృ
Read Moreశ్రీశైలం డ్యామ్ 5 గేట్లు ఎత్తివేత
ఇన్ ఫ్లో: 4 లక్షల 12 వేల 582 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 2 లక్షల 46 వేల 932 క్యూసెక్కులు కర్నూలు: శ్రీశైలం డ్యామ్ వద్ద కొద్దిసేపటి క్రితం ఐదు గేట్లు ఎత
Read Moreనాగార్జునసాగర్ కు భారీ వరద
వేగంగా పెరుగుతున్న డ్యామ్ నీటిమట్టం ఇన్ ఫ్లో 1 లక్ష 52 వేల 674 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 3 వేల 912 క్యూసెక్కులు నల్గొండ: నాగార్జునసాగర్ కు వరద ప్రవ
Read Moreసర్కారు బడుల్లో డిజిటల్ క్లాసులు వాయిదా
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో డిజిటల్ క్లాసులు మరోసారి వాయిదా పడ్డాయి. ఇటీవల విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో, ఈ నెల 20 ను
Read Moreఆ 110 కోట్లు ఏమైనట్టు ?
ఆన్లైన్ గేమింగ్ స్కామ్లో ఈడీ, ఐటీ ఎంక్వైరీ మనీ ల్యాండరింగ్, బ్యాంక్ అకౌంట్లపై ఫోకస్ హెచ్ ఎస్ బీ సీకి నోటీసులు పేటీఎం ప్రతిన
Read More