
lockdown effect
14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు తలసాని సాయం
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో వేలాది మంది సినీ కార్మికులు పలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ-టీవీ కార్మికులకు సాయమందించేందుక
Read Moreట్రక్కు బోల్తాపడి ఐదుగురు కూలీలు మృతి
19 మందికి గాయాలు మహారాష్ట్ర నుంచి యూపీకి వెళ్తుండగా ప్రమాదం భోపాల్: ట్రక్కు బోల్తా పడటంతో యూపీకి చెందిన ఐదుగురు వలస కూలీలు చనిపోయారు. 19 మందికి గా
Read Moreమూడు యాక్సిడెంట్లలో.. ఆరుగురు కూలీలు మృతి
లక్నో: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న కూలీలు ప్రమాదాల బారిన పడుతున్నారు. యూపీలో గురువారం రాత్రి వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగు
Read Moreకరోనా ఎప్పటికీ పోకపోవచ్చు: డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
లాక్డౌన్ ఆంక్షల సడలింపులపై ఆందోళన వైరస్తో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచన జెనీవా: కరోనా వైరస్ ఎప్పటికీ పోకపోవచ్చని, దానితో కలిసి జీవించడం నేర్చు
Read Moreమద్యం హోం డెలివరీ చేయండి: రాష్ట్రాలకు సుప్రీం సూచన
న్యూ ఢిల్లీ: కరోనా ఎఫెక్టును దృష్టిలో ఉంచుకుని మద్యం హోం డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్త
Read Moreఢిల్లీలో మద్యంపై 70 శాతం కరోనా ఫీజు
ఢిల్లీలో నేటి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: మద్యం ప్రియులకు ఢిల్లీ సర్కారు షాకిచ్చింది. మందుపై ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరిట 70 శాతం అదనంగా డబ్బులు వసూలు
Read Moreవలస కార్మికుల ప్రయాణ ఖర్చులు మేమే చెల్లిస్తం
కీలక నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్ వారి నుంచి చార్జీలు వసూలు చేయడంపై సోనియా ఫైర్ న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎఫెక్టుతో ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కా
Read Moreబార్బర్ షాపులు తెరుచుకోవచ్చు.. రెండు జోన్లకే లిమిట్
మూడో దశ లాక్డౌన్ సడలింపులపై కేంద్రం క్లారిటీ న్యూఢిల్లీ: మే 4 నుంచి ప్రారంభమయ్యే మూడోదశ లాక్డౌన్ కాలంలో సడలింపులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి
Read Moreఇండియా–బంగ్లా మధ్య ట్రాన్స్ పోర్టు షురూ
న్యూఢిల్లీ: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య గూడ్స్ ట్రాన్స్ పోర్టు అధికారికంగా ప్రారంభమైంది. బెంగాల్ లోని పరగనాస్, బన్గాన్ పెట్రాపోల్ బోర్డర్ నుంచి వస్తువ
Read Moreగొంతులో చుక్క పడితే వైరస్ ఖతమైతది
కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ వైన్ షాపులు ఓపెన్ చేయాలని సీఎంకు వినతి జైపూర్: కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ సాయం చే
Read Moreఅంత్యక్రియలకు వెళ్లేందుకు రిషి కపూర్ కూతురుకు పర్మిషన్
న్యూఢిల్లీ: రిషి కపూర్ కూతురును తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ముంబై వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కేన్సర్ తో పోరాడుతూ ప్రముఖ బాలివుడ్ యాక్టర్ రిషి
Read Moreమే 4 నుంచి భారీగా లాక్డౌన్ సడలింపులు: కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: మే 4 నుంచి భారీ స్థాయిలో లాక్డౌన్ మినహాయింపులు ఉండనున్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన దేశవ్యాప్త లాక్
Read Moreలాక్డౌన్ సమయంలో టెర్రరిజం పెరిగే ప్రమాదం
ఆందోళన వ్యక్తం చేసిన యూఎన్ చీఫ్ న్యూయార్క్: ఆన్లైన్లో టెర్రరిస్టుల రిక్రూట్మెంట్ జరుగుతోందని, కరోనా ఎఫెక్టు టైంను టెర్రరిస్టు గ్రూపులు ఉపయోగించుకు
Read More