న్యూఢిల్లీ: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య గూడ్స్ ట్రాన్స్ పోర్టు అధికారికంగా ప్రారంభమైంది. బెంగాల్ లోని పరగనాస్, బన్గాన్ పెట్రాపోల్ బోర్డర్ నుంచి వస్తువుల ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషన్ బార్డర్ లోని జీరో పాయింట్ వద్ద వస్తువుల బదిలీకి ఇండియా, బంగ్లా అధికారులు అంగీకరించడంతో గురువారం మధ్యాహ్నం నుంచి పెట్రాపోల్ ల్యాండ్ పోర్టులో దిగుమతి, ఎగుమతులు ప్రారంభమయ్యాయి. కస్టమ్స్, బీఎస్ఎఫ్, పోలీసు అధికారులు, ల్యాండ్ పోర్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో కార్గోను మార్పిడి చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. కరోనా వైరస్ ఎఫెక్టు నేపథ్యంలో రెండు దేశాలు.. బార్డర్లు మూసివేసి, గూడ్స్ ట్రాన్స్ పోర్టును బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇండియా–బంగ్లా మధ్య ట్రాన్స్ పోర్టు షురూ
- బిజినెస్
- May 1, 2020
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు