loksabha

స్మృతి ఇరానీపై వ్యాఖ్యలు..కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై FIR

కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోన్ భద్ర జిల్లాలో ఐపీసీ సెక్షన్ 354ఎ,

Read More

చైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‭కు రూ.1.35 కోట్లు : అమిత్ షా

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎఫ్‭సీఆర్ఏ రద్దు గుర

Read More

ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు నిజామాబాద్ వాసులు

నిజామాబాద్ నుంచి 2,478 మంది గల్ఫ్ బాట లోక్ సభలో వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచే ఎక్కువ మంది ఉద్య

Read More

జీ20 సదస్సుకు సన్నద్ధం కావాల్సిన సమయమిది : మోడీ

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్కు ఆయన శుభాకాంక

Read More

అలా ఏకమైతేనే 2024లో బీజేపీని ఎదుర్కోగలం

ఫతేహాబాద్: బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సహా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. అలా ఏకమైతేనే

Read More

రెండు సభల్లో ప్రతిపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పార్లమెంట్ శుక్రవారం కూడా సజావుగా సాగలేదు. లోక్ సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా

Read More

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వ్యూహం ప్రకారమే భారత వైఖరి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఒక పక్షంవైపు నిలబడాల్సివస్తే అది శాంతి పక్షమేనని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. హింసకు వెంటనే ముగింపు పలి

Read More

అఖిలపక్ష పార్టీలతో  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్

Read More

2020లో హైవే ప్రమాదాల్లో 48వేల మంది మృతి

2020లో హైవే ప్రమాదాలు 48 వేల మంది మృతి లోక్‌‌సభలో కేంద్ర మంత్రి నితిన్‌‌ గడ్కరీ న్యూఢిల్లీ:  నేషనల్‌‌ హ

Read More

ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావు రాజ్యసభలో &nbs

Read More

టెస్టుల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో దోపిడీ

శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షల పేరుతో దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. యాంటిజెన్ టెస్ట్ కోసం రూ. 4,500/- వసూల్

Read More

ఓబీసీ లిస్టు తయారీ రాష్ట్రాల ఇష్టం

ఓబీసీ లిస్టు తయారీ.. ఇక రాష్ట్రాల ఇష్టం లోక్​సభలో బిల్లు పెట్టిన కేంద్ర మంత్రి ఆమోదం పొందితే.. సొంతంగా రూపొందించుకోవచ్చు జాతీయ బీసీ కమిషన్&zw

Read More

19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.. పందొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు

Read More