
loksabha
34,604.. పోలింగ్ కేంద్రాలు : లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
వెలుగు: లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఆయన ఎన్నికల
Read Moreకౌంటింగ్ పై సుప్రీం కీలక తీర్పు : ఒకటి కాదు.. ఐదింటిని లెక్కపెట్టాలి
న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతి అసెంబ్లీ స్థానంలోని ఐదు వీవీప్యాట్ల స్లిప
Read MoreBJP ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ఢిల్లీ: సంకల్ప్ పత్ర్ పేరుతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ నేతలు రాజ్ నాథ్ సింగ్
Read MoreRJD ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. పట్నాలో పార్టీ నేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. తాము అధికా
Read Moreఏప్రిల్ 10న అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలో దిగుతున్నారు. కేరళ వయనాడ్ నుంచి ఆయన గురువారం నామినేషన్ వేశ
Read Moreమోడీజీ జనం వింటున్నారు..
ఎన్నికలపుపడు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఈ సీజన్ లో వీళ్లింతేనని జనం కూడా అలవాటు పడిపోయారు. ఈ సందట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రధా
Read More7న నియోజకవర్గాలకు ఈవీఎంలు : రజత్ కుమార్
లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు రాష్ట్ర ఎన్నికల ఛీఫ్ రజత్ కుమార్. ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు
Read Moreకేసీఆర్ ప్రధానమంత్రి కావాలి : కడియం
సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. బుధవారం ఆయన వరంగల్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. “ తెలంగాణ అభివృద్ధి చ
Read Moreసీఎం కారులో రూ.1.8 కోట్లు : చౌకీదార్ దొంగ అన్న కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్ : ఎలక్షన్స్ దగ్గరపడుతున్నా కొద్దీ నోట్ల కట్టలు కుప్పలుగా దొరుకుతున్నాయి. మంగళవారం రాత్రి అరుణాచల్ ప్రదేశ్ సీఎం కారులో రూ.1.8 కోట్లు దొరకడ
Read Moreతమిళనాడులో రెండు కోట్ల రూపాయలు సీజ్
ఎలక్షన్లు దగ్గరపడటంతో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. తమిళనాడులో ఇవాళ రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు. పెరంబదూర్ జిల్లాలోని మరువతూర్ దగ్గర.. డీఎంకే న
Read Moreప్రతి హామీని నెరవెర్చుతాం : కుంతియా
మేనిఫేస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవెర్చుతామన్నరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా. హమ్ నిభాయేంగే నినాదంతో విడుదల చేసిన మేనిఫేస్
Read Moreమోడీ జనాన్ని మోసం చేస్తున్నారు : అక్బరుద్దీన్
మాయమాటలతో మోడీ జనాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. మోడీ సేన అన్న బీజేపీ నేతల మాటలపై ఫైరయ్యారు. మోడీ సేన వల్ల దేశ ప్ర
Read Moreమోడీ పాలనలో.. మాల్యా, నీరవ్ లాంటి వారికే అచ్చేదిన్ : రాహుల్
కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం బాగుపడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ. సోమవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజు
Read More