loksabha

115 నియోజకవర్గాల్లో మూడో విడత పోలింగ్…

మొదటి, రెండో విడత ఎన్నికలను పూర్తి చేసిన ఈసీ.. మూడో విడత ఎన్నికల ఎర్పాట్లపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్‌ కు ఏర్పాట్లు చేస్తుంది.

Read More

కాశ్మీర్ లో గెలుపు ఎవరిదో?

జనరల్‌‌ ఎలక్షన్స్‌‌ ప్రచారంలో అధికార బీజేపీ ఎక్కువగా ప్రస్తావిస్తున్న అంశం జమ్మూకాశ్మీర్ . ఈ రాష్ట్రం లో ఎన్నికలను 5 దశల్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ మ

Read More

హామీల అమలులో హస్తమే టాప్

‘‘దేశ ప్రజల గుండె చప్పుడు ను తమ పార్టీ ప్రతిధ్వనిస్తోంది. సామాన్య జనం ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడానికే కాంగ్రెస్ కృషి చేస్తుంది. ఇందుకు ఉదాహరణ కాంగ్ర

Read More

BJP డబ్బులు విచ్చలవిడిగా పంచింది : దినకరన్

బీజేపీ అన్నాడీఎంకే మరో వింగ్ లా ఈసీ మారిందని ఆరోపించారు AMMK చీఫ్ టీటీవీ దినకరన్. అధికార పార్టీ డబ్బులు విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు దినకరన్. చెన్

Read More

మోడీని ఓడించేందుకు శత్రువులైన SP, BSP ఒక్కటయ్యాయి : హేమ మాలిని

ఎస్పీ, బీఎస్పీ బద్ద శత్రువులైనా మోడీని ఓడించేందుకు ఒక్కటయ్యాయని విమర్శించారు మథుర బీజేపీ అభ్యర్థి హేమ మాలిని. మోడీ హవా బాగుందని, గెలుపు ఖాయమని అన్నారు

Read More

గుజరాతీ ముస్లిం ఎటు?

బీజేపీ అంటే ఒక మతానికి సంబంధించిన పార్టీయే అని చాలా మంది అనుకుంటారు. పదీ పదిహేనేళ్ల కిందట గుజరాత్ లోని మెజారిటీ ముస్లింలు కూడా ఇలాగే డిసైడ్ అయ్యారు. క

Read More

తమిళనాడులో నేటితో ఎన్నికల ప్రచారం క్లోజ్..

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. దీంతో అన్ని పార్టీలు ఇవాళ ఉదయం నుంచి జోరుగా ప్రచారం

Read More

ఆటోలో EVMలు : చర్యలు తప్పవన్న జాయింట్ కలెక్టర్  

జగిత్యాల : ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తంమవుతున్న తరుణంలో..మొన్న ఓ వ్యక్తి ఈవీఎంల దగ్గర నిలబడి ఫొటో దిగడం కలకం సృష్టించగా..ఇప్పుడు ఈ

Read More

కలిసివచ్చిన ఎన్నికలు.. గ్రేటర్ లో లిక్కర్ జోరు

హైదరాబాద్ : ఎన్నికల పుణ్యమా అని సిటీలో మద్యం ఏరులై పారింది. భారీగా ఆదాయం సమాకురింది. గతేడాది డిసెంబర్ 31న గ్రేటర్ పరిధిలో ఒకేరోజు రూ.120 కోట్లకు పైగా

Read More

మోడీ ఓ దుర్మార్గుడు : ప్రకాశ్ రాజ్‌

ఆల్టర్నేట్ పాలిటిక్స్ కు మంచి రోజులు..స్థానికుడికే స్థానిక సమస్యలు తెలుస్తాయి: ప్రకాశ్ రాజ్‌ హైదరాబాద్ , వెలుగు: ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకు

Read More

NDA వర్సెస్ UPA : మోడీకి కీలకం ఈ మూడే..!

మోడీకి కీలకం ఈ మూడే 8 రాష్ట్రా ల్లో ఎన్డీయే వర్సెస్ యూపీఏ 3 రాష్ట్రా ల్లో మోడీకి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షాలు బెంగాల్, ఒడిశా, ఈశాన్యం పై బీజేపీ ఆశలు

Read More

ఈసీ రిపోర్ట్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ 62.69 శాతం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో కోటీ 86 లక్షల 17 వేల 91 మంది ఓటు వేశారని, 62.69 శాతం పోలిం గ్ నమోదైందని ఎన్ని కల సంఘం తెలిపింది. పోల

Read More

గెలిపిస్తే అసోంకు ప్రత్యేక హోదా : ప్రియాంక గాంధీ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ జోరుగా జనంలోకి వెళుతున్నారు. అసో

Read More