
loksabha
అలా ఏకమైతేనే 2024లో బీజేపీని ఎదుర్కోగలం
ఫతేహాబాద్: బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సహా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. అలా ఏకమైతేనే
Read Moreరెండు సభల్లో ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: పార్లమెంట్ శుక్రవారం కూడా సజావుగా సాగలేదు. లోక్ సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా
Read Moreరష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వ్యూహం ప్రకారమే భారత వైఖరి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఒక పక్షంవైపు నిలబడాల్సివస్తే అది శాంతి పక్షమేనని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. హింసకు వెంటనే ముగింపు పలి
Read Moreఅఖిలపక్ష పార్టీలతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్
Read More2020లో హైవే ప్రమాదాల్లో 48వేల మంది మృతి
2020లో హైవే ప్రమాదాలు 48 వేల మంది మృతి లోక్సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ: నేషనల్ హ
Read Moreముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావు రాజ్యసభలో &nbs
Read Moreటెస్టుల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో దోపిడీ
శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షల పేరుతో దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. యాంటిజెన్ టెస్ట్ కోసం రూ. 4,500/- వసూల్
Read Moreఓబీసీ లిస్టు తయారీ రాష్ట్రాల ఇష్టం
ఓబీసీ లిస్టు తయారీ.. ఇక రాష్ట్రాల ఇష్టం లోక్సభలో బిల్లు పెట్టిన కేంద్ర మంత్రి ఆమోదం పొందితే.. సొంతంగా రూపొందించుకోవచ్చు జాతీయ బీసీ కమిషన్&zw
Read More19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.. పందొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు
Read Moreఇప్పట్లో సీఏఏ లేనట్లే.. ఎన్ఆర్సీపై నిర్ణయం తీసుకోని కేంద్రం
న్యూఢిల్లీ: సిటిజన్షిప్ అమెండెమెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు మరో ఆరు నెలల సమయం పడుతుందని పార్లమెంట్కు కేంద్రం తెలిపింది. సీఏఏకి సంబంధించి అవసరమైన మరిన
Read Moreలవ్ జిహాద్ చట్టం తెచ్చే ఉద్దేశం లేదు
న్యూఢిల్లీ: లవ్ జిహాద్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అమలయ్యేలా చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ చట్టాలను తీసుకొచ్చే
Read Moreఅగ్రి చట్టాలతో రైతుకు హక్కులొచ్చినయ్
ఈ రీఫార్మ్స్తో 10 కోట్ల మంది రైతులకు ప్రయోజనం: కోవింద్ చర్చల తర్వాతే కొత్త చట్టాలను తీసుకొచ్చాం రిపబ్లిక్ డేని అగౌరవపర్చడం దురదృష్టకరమని కామెంట్ పార్
Read Moreకేంద్ర మంత్రికి కరోనా.. రెండు రోజుల క్రితం తిరుపతి పర్యటన
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.
Read More