Minister KTR

ఈ - రేస్ ను సక్సెస్ చేయండి : హీరో ప్రభాస్

ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో జరగనున్న ఫార్ములా ఈ రేస్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఈ రేస్ గ్రేటర్ లో జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ రేస్ నిర్వ

Read More

ముందస్తుపై సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. నిజామాబాద్ నుండే బీఆర్ఎస్

Read More

టెక్నాలజీలో వెనుకబడ్డం : మంత్రి కేటీఆర్

టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇన్నోవేషన్‌ లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. నిజామాబాద్&

Read More

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్‌ దిగ్భ్రాంతి

ఫ్లోరోసిస్ బాధితుడు, ఫ్లోరైడ్పై పోరాటం చేసిన ఉద్యమకారుడు అంశాల స్వామి కన్నుమూశాడు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెం కు చెందిన స్వ

Read More

రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవస్థను పూర్తిగా అరికడతం : డీజీపీ

రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవస్థను పూర్తిగా అరికడతామని డీజీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎన్‌డీపీఎస్‌ చట్టం, దర్యాప్తు ప్రక్ర

Read More

118 జీవో గైడ్​లైన్స్ ఇంకెప్పుడిస్తరు?

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని నిషేధిత జాబితాలో ఉన్న భూముల రెగ్యులరైజేషన్ కు అడుగు ముందుకు పడట

Read More

కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు

అవిశ్వాసం పెట్టేందుకు గడువును నాలుగేండ్లకు పెంచామంటూ మెసేజ్  చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండానే ఆర్డర్స్​ ఇప్పటికే 20 చోట్ల నో క

Read More

నాలాల పునరుద్ధరణకు 6700 కోట్లు : తలసాని

జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల పునరుద్ధరణకు ప్రభుత్వం 6700 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇటీవల గోషామహల్ నియోజకవర్గం

Read More

సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ అని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లిస్తోందని ఆర

Read More

సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్రు : కోదండరాం

సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్ లక్డికపూల్లో సర్పంచుల ఫోరం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆ

Read More

కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై హైకోర్టులో విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు వినిపించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది మాస్టర్ ప్లాన్

Read More

మోడీ రైతుల కష్టం, పెట్టుబడిని డబుల్ చేసిండు : కేటీఆర్

దేశంలో గత ప్రధానులు రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోడీ మాత్రం లక్ష కోట్ల అప్పు చేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రధానుల్లో

Read More

ఈ నెల 28 నుంచి షర్మిల పాదయాత్ర

ప్రజా ప్రస్థాన యాత్రపై  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 28 నుంచి యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు.&nbs

Read More