టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్ లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. నిజామాబాద్లో కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ఇంటరాక్షన్ మీటింగ్లో ‘టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్’ అంశంపై మంత్రి మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను నాలుగేళ్లలో నిర్మించామని, లక్ష కిలోమీటర్ల పైప్లైన్ వేసి మిషన్ భగీరథ ద్వారా కోటి ఇళ్లకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. రూరల్ ఏరియాలకు ఐటీని విస్తరించడంతో పాటు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు.
టెక్నాలజీలో వెనుకబడ్డం : మంత్రి కేటీఆర్
- నిజామాబాద్
- January 28, 2023
లేటెస్ట్
- రాయ్బరేలీ నుంచి పోటీకి వరుణ్ గాంధీ నో
- హైదరాబాద్లో38 మందినామినేషన్లు ఆమోదం
- ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్
- పాలమూరుకు స్పెషల్ స్టేటస్ తేలేదంటున్నరు, నేనేమన్నా కేంద్ర మంత్రినా: డీకే అరుణ
- సీఎం ఛోటే భాయ్.. పీఎం బడే భాయ్ : కేసీఆర్
- రుణమాఫీ చేసి తీరుతం : మంత్రి పొన్నం
- ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి
- నేత్రకు ఒలింపిక్ బెర్త్
- కాంగ్రెస్కు మాల సంఘాల జేఏసీ మద్దతు
- 24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు