
MLA
సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు
మంచిర్యాల: సీఎం కేసీఆర్ సింగరేణిని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సోమవారం మంచిర్యాల జిల్లా
Read Moreకింగ్ కోఠి ప్యాలెస్ కోసం దాడులు చేస్తుండ్రు
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హైదరాబాద్: కింగ్ కోఠి ప్యాలెస్ వివాదం వెనకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రత
Read More‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు
సిద్ధిపేట: దేశంలో దళితులకు పది లక్షలు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో
Read Moreఅక్బరుద్దీన్ కేసు కొట్టివేతపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు చేశారనే అభియోగంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. దీనిప
Read Moreమాకోసం ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు
హైదరాబాద్: విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారంటూ తన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాఖలైన రెండు పిటిషన్లను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేస
Read Moreఅక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత
అన్ని కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి విద్వేష పూరిత ప్రసంగం మళ్లీ చేయరాదు కేసులు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేస్కోవద్దు: ప్రజా
Read Moreఫూలే జయంతిని పట్టించుకోని ప్రభుత్వం
ఎవరు.. ఎవరికి సన్మానం చేసిన్రో అర్థం కాలే.. సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఏ ఒక్కరూ రాలే పేపర్ ప్రకటనలకే కేసీఆర్&
Read Moreకేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోంది
న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోందని, వడ్ల కొనుగోళ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేపు ఢిల్లీలో టీఆర
Read Moreఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో ఫాంహౌస్లు కట్టుకున్నారు
పీకే డైరెక్షన్ లో బీజేపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మిర్యాలగూడ: ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో బీజేపీప
Read Moreఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?
కొమురంభీం జిల్లా: దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వడ్ల సమస్యలేదు.. ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్
Read Moreపాలన చేతకాక రోడ్లపైకి వచ్చి ధర్నాలు, డ్రామాలు
పేదల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదిలాబాద్ జిల్లా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పాలన చేతకాక రోడ్లపైకి వచ్చ
Read Moreకేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ?
హైదరాబాద్: భోలక్ పుర్ కార్పొరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బ
Read More