modi
టైమ్స్ నౌ సర్వే: మళ్లీ ఎన్డీయేదే పవర్!
కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి రానున్నట్లు టైమ్స్ నౌ–వీఎంఆర్ సంస్థల ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. గతంలో కంటే సీట్లు తగ్గినా పవర్ లోకి వచ్చేది ఆ
Read Moreజిల్లా జిల్లాకు వస్తా..లెక్క తేలుస్తా: కేసీఆర్
కేబినెట్ తో పాటు వచ్చి క్యాంపులు పెడ్తా దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తం ఒకటిన్నరేండ్లలో ఆదిలాబాద్ కాశ్మీర్లా చేస్త బీజేపోళ్లకు ఎలక్
Read Moreనేను తలుచుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఉండదు: చంద్రబాబు
కాకినాడ: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు: కోడికత్తి పార్టీకి, కేసీఆర్, మోదీ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. నేరస్
Read Moreఎలాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయిస్తారు: మోడీ
నిజాయితీ కలిగిన ప్రభుత్వం కావాలా లేక అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కావాల అనే అంశాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒడిశాలోని స
Read Moreపాకిస్థాన్ ను ఏకాకిగా మార్చిన ఘనత మోడీదే : సుష్మా స్వరాజ్
హైదరాబాద్ : ప్రపంచంలో పాకిస్థాన్ ను ఏకాకిగా మార్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీదే అన్నారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్. సికింద్రాబాద్ హర్యానా భవ
Read Moreమోడీపై తీవ్ర విమర్శలు చేసిన బాలకృష్ణ
అనంతపురం: ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. తాను తిట్టే తిట్లకు మోడీ సముద్రంలో దూకి చావాలంటూ వ్యాఖ్యానించారు.
Read Moreకాంగ్రెస్ బోటి-బోటి అంటుంది..మేం బేటీ-బేటీ అంటాం:మోడీ
అమ్రోహా/సాహరణ్ పూర్ : ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ… కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ లపై ఎదురుదాడి చేశారు
Read Moreప్రధాని మోడీకి UAE అత్యున్నత పురస్కారం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పురస్కారమైన ‘జాఎద్ మెడల్’ ను ప్రధాని మోడీకి అందజేస్తున్నట్లు తెలిపారు యూఏఈ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బ
Read Moreగుజరాత్ నుంచి ముగ్గురు పీఎంలు
అహ్మదాబాద్: దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానిది కీలక పాత్ర. లోక్ సభ సీట్ల సంఖ్యలో మాత్రమే కాదు, దేశాన్ని పాలించిన ప్రధానుల విషయంలోనూ యూపీదే రిక
Read Moreహామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ వంచించారు
రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ వంచించారని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. 2014 ఎన్నికలలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలే
Read Moreమోడీ మళ్లీ PM అయితే కేసీఆర్ సన్యాసం తీసుకుంటారా..
సిఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు దత్తాత్రేయ. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం 30వేల కోట్ల గ్రాంట
Read Moreకాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్నీ అబద్ధాల హామీలు: మోడీ
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగానే ప్రధాని మోడీ ఇవాళ అరుణాచల్ప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా తూర్పు సి
Read Moreఇన్నాళ్లు దేశాన్ని దద్దమ్మలు పాలించారు: కేసీఆర్
రాహుల్, మోడీ ఎవరు వచ్చినా దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్దపల్లి నియోజకవర్గంలోని గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
Read More












