
modi
సౌదీ నుంచి భారత ఖైదీలకు త్వరలో విముక్తి
సౌదీ అరేబియా చట్టాలు తెలియక తప్పులు చేసి జైళ్లపాలైన ఇండియన్లకు త్వరలో విముక్తి దొరకనుంది. సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతున్న 850 మంది ఇండియన్ ఖైదీలను వి
Read Moreకేసీఆర్, మోడీలను ప్రశ్నించినందుకే ఈడీ కేసులు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాజకీయంగా సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలను ప్రశ్నించినందుకు తనపై ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ
Read Moreరాఫెల్ లో ఏ స్కామ్ లేదు: ఫ్రాన్స్ కంపెనీ చీఫ్
బెంగళూరు: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ఏ కుంభకోణం జరగలేదని ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. ఇండియా ప్రభుత్వంతో
Read Moreన్యూ సౌదీ నిర్మాణంలో భారతీయుల పాత్ర గొప్పది: ప్రిన్స్
రెండురోజుల పర్యటనకోసం నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఆయనకు ఎయిర్ పోర్టులో ప్రధానమంత్రి స్వాగతం పలికారు. ఢిల్లీలోని
Read Moreరియల్ ఫ్రెండ్ : ఇండియాకు ఇజ్రాయెల్ బేషరతు మద్దతు
ఢిల్లీ : పాకిస్థాన్ ను ప్రపంచంలో పటంలో ఒంటరిగా నిలబెట్టే ప్రయత్నంలో భారత్ కు గట్టి మద్దతు లభించింది. శక్తిమంతమైన, నమ్మకైన మిత్రదేశం ఇజ్రాయెల్…. ఉగ్రవా
Read Moreఎలక్ట్రిక్ ఇంజిన్ రైలును ప్రారంభించిన మోడీ
ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ( మంగళవారం) వారణాసిలో డీజిల్ ఇంజిన్ నుండి ఎలక్ట్రిక్ ఇంజిన్గా మార్చిన మొట్టమొదటి రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అయితే
Read Moreకేసీఆర్ కు మోడీ బర్త్ డే విషెస్
న్యూడిల్లీ: సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా జీవించాలని ట్వీట్ చేశార
Read Moreపుల్వామా ఉగ్రదాడి: పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చిన సిద్దు
పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చారు కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్దు. దాడిని ఖండిస్తూనే కొందరు చేసిన దానికి పాక్ మ
Read Moreఉగ్రవాదం క్యాన్సర్ లా మారింది.. అణచాల్సిందే
పుల్వామా దాడిని ఖండించారు అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. అమరులైన సైనికుల త్యాగాలు గొప్పవని కొనియాడారు. సైనికుల కుటుంబ సభ్యులకు, భారత ప్రభుత్వాని
Read Moreపాక్ పై తొలి దెబ్బ : మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఉపసంహరించిన భారత్
ఢిల్లీలో ఈ ఉదయం పీఎం మోడీ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులు దాడి చేసి చాలా పెద్ద
Read Moreపాక్ ఉగ్రవాదులు మరిచిపోలేని దెబ్బకొడతాం : జైట్లీ
న్యూఢిల్లీ: పుల్వామా దాడికి పాల్పడిన వారు భారీ ముల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న పాకిస్థాన్ ను
Read Moreప్రతి దాడి తప్పదు: అరుణ్ జైట్లీ
జమ్మూ కశ్మీర్: పుల్వామాలో CRPF పై జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై జరిగిన దాడిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఇది పిరికి పంద చర్యగా
Read More40మంది మృతి: జవాన్ల త్యాగాలు వృధా కావు: ప్రధాని మోడీ
జమ్మూ కశ్మీర్, పుల్వామా లో.. CRPF కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. జవాన్ల త్యాగాలు వృధా కావని చెప్పారు. “దేశం మొత్తం అమరులైన సైన
Read More