modi
డీజిల్ కార్లు, ఇతర వాహనాలపై అదనపు పన్ను: నితిన్ గడ్కరీ
డీజిల్ కార్లు, ఇతర వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించా
Read Moreజీ20 సమిట్తో సామాన్యులకు ఒరిగిందేమిటి.?: ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్
డియోగఢ్: జీ20 సమిట్ వల్ల సామాన్య ప్రజలకు ఏం ఉపయోగమని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. సమిట్కోసం
Read Moreసెమీ జమిలి .. బీజేపీకి మేలు చేస్తుందా?
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ నెల 7న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ప్రకారం.. ఎన్
Read MoreG20 Summit 2023: ముగిసిన జీ 20..మోదీని ప్రశంసించిన అతిథులు
రెండో రోజు బిజీబిజీగా ప్రధాని వన్ ఫ్యూచర్ సెషన్ లో మోదీ చర్చలు కీలక అంశాలపై ఒప్పందాలు 2024 జీ 20 ప్రెసిడెన్సీ బ్రెజిల్ కు అప్పగిం
Read Moreజీ20 మెనూలో భారతీయ రుచులు
జీ20 సమ్మిట్ కోసం భారత్ వచ్చిన లీడర్స్ కోసం స్పెషల్ మెనూను తయారు చేశారు. ఇవాళ లంచ్ లో తందూరీ ఆలూ, కుర్కురీ బెండీ,జాఫ్రానీ పుట్టగొడుగుల పులావ్, పన్నీర్
Read Moreన్యూఢిల్లీ డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్..
న్యూ ఢిల్లీ డిక్లరేషన్ కు సభ్యదేశాలు మొత్తం ఏకతాటిపైకి వచ్చాయని ప్రదాని మోడీ ప్రకటించారు. డిక్లరేషన్ కోసం శ్రమించిన మంత్రులు, షెర్పాలు,అధికారులన
Read Moreఢిల్లీ పోలీసులను పరుగులు పెట్టించిన డ్రోన్
జీ20 సమ్మిట్ వేళ ఢిల్లీలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. సెంట్రల్ ఢిల్లీలోని పటేల్ నగర్ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతున్నట్లు కంట్రోల్ రూమ్ గుర్తించింది.
Read Moreఅసెంబ్లీ బైపోల్స్ రిజల్ట్స్.. బీజేపీకి 3, ఇండియా కూటమికి 4
లక్నో/అగర్తలా: ఈ నెల 5న ఆరు రాష్ట్రాలలో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందిం
Read Moreఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపు
జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. కేంద్ర పారమిలటరీ బలగాలతో సహా ఢిల్లీ పోలీసు
Read Moreమేకిన్ ఇండియా అని.. దేశం పేరు ఎలా మారుస్తరు.? : రేవంత్ రెడ్డి
ఇండియా కూటమిని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేకిన్ ఇండియా అని మోడీనే అన్నారని..ఇండియా పేరును తీసేసి భారత్
Read Moreఓటమి భయంతోనే తెరపైకి ..వన్ నేషన్ వన్ ఎలక్షన్: రేవంత్
కేంద్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. జమిలీ ఎన్నికలపై కేంద్రానివి డ్రామాలన్నారు. సర్వేల్లో బీజేపీకి వ్
Read Moreఒక్కో ఇళ్లు రూ. 70 లక్షలు..దయచేసి అమ్ముకోవద్దు: హరీశ్ రావు
రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతున్నారని, అసలు డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయ
Read Moreవన్ నేషన్ -వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులు వీళ్లే
వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం 8 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్
Read More












