modi

రాజస్థానీలు ఈ సారి ఎవరికి పట్టంగడతారో

దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్‌‌లో శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ

Read More

కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి మొత్తాన్ని కక్కిస్తా : ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న మోదీ

సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. రెండు సార్లు.. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతిని కక్కి

Read More

ప్రధాని మోడీకి మూడు ప్రశ్నలు వేసిన కేటీఆర్..

ప్రధాని మోడీకి మరోసారి ట్విట్టర్ లో  ప్రశ్నలు సందించారు మంత్రి  కేటీఆర్.  ఇవాళ మోడీ నిజామాబాద్ కు వస్తుండటంతో మూడు ప్రశ్నలు వేశారు

Read More

మాటిచ్చిన పసుపు బోర్డు తెచ్చిన: అర్వింద్

రైతుల్లో పండుగ వాతావరణం నెలకొంది మోదీ ఇందూరు టూర్​ను సక్సెస్​ చేద్దాం: అర్వింద్​ డెంగ్యూ దోమల లెక్క కల్వకుంట్ల ఫ్యామిలీని తరిమేస్తరు కవిత కంట

Read More

రక్తంతో మోదీకి లేఖ రాసిన కన్నడ నటుడు

కావేరీ జలాల విషయంలో కొన్నేళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు వాటా నీళ్లను విడుదల చేసిన నేపథ్యంలో.. కర్ణాట

Read More

కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్,కవిత: అర్వింద్

ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ వి చిల్లర కామెంట్స్ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్, కవిత అంటూ తీవ్

Read More

పసుపు బోర్టు ప్రకటన.. బీజేపీ నేతల సంబరాలు

 తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు  సంబరాలు చేసుకుంటున్నారు. &nbs

Read More

బరాబర్ మాది కుటుంబ పాలనే..అడ్డమైన పార్టీకి ఓటేసి మోసపోవద్దు: కేటీఆర్

బరాబర్ తమది కుటుంబపాలనేనన్నారు మంత్రి కేటీఆర్ . తెలంగాణలో ప్రతి ఒక్కడు కేసీఆర్ కుటుంబమేనని అందుకే తమది కుటుంబ పాలన అని చెప్పారు. 155 ఏళ్ల గ్యారంటీ లేన

Read More

గుడ్ న్యూస్: తెలంగాణకు పసుపు బోర్టు ప్రకటించిన మోడీ

 పాలమూరు ప్రజాగర్జనలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు . పసుపు రైతుల సంక్షేమం కోసం

Read More

జమిలీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు.. లా కమిషన్ కీలక ప్రకటన

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమిలీ ఎన్నికలు 2024లో   సాధ్యం కావని తేల్చింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణ

Read More

లంచం తీసుకున్నరు.. సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు

సెంట్రల్ సెన్సార్ బోర్డుపై సీనీ హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. ముంబైలో సెన్సార్ బోర్డు సభ్యులు రూ.6లక్షల 50 వేలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. తాన

Read More

లాస్ట్ ఛాన్స్ : మరికొన్ని గంటల్లో చచ్చిపోతున్న 2 వేల నోటు

రెండు వేల నోటును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 30తో  ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగియబోతోంది.  డె

Read More