
modi
ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు : కిషన్ రెడ్డి
ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కనీస మర్యాదలు లేకుండా టీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్నారు. సీఎం వైఖరి తె
Read Moreకేసీఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆలోచించాలి : గంగుల
దేశం మొత్తంలో పండించిన ప్రతీ గింజను కొనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమ
Read Moreగవర్నర్లు రాజకీయాలు చేయొద్దు: ఎర్రబెల్లి
హైదరాబాద్, వెలుగు: మోడీ ప్రధానిగా ఎనిమిదేండ్లలో తెలంగాణకు చేసిందేమీలేదని, విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని మంత్రి ఎర్రబెల్లి దయా
Read Moreరామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వానం పంపాం : కేంద్రం
ఢిల్లీ : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించలేదన్న టీఆర్ఎస్ పార్టీ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.స్వయంగా
Read Moreరామగుండం చేరుకున్న కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా
పెద్దపల్లి జిల్లా: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా రామగుండం చేరుకున్నారు. ఈ నెల 12 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మ
Read Moreరామగుండంలో లక్ష మందితో బీజేపీ సభ
హైదరాబాద్: ఈ నెల 12 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయను
Read Moreరక్షణ రంగంలో తొలి స్కామ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మోడీ
హిమాచల్ ప్రదేశ్ వేసే ఓటు 25 ఏళ్ల భవిష్యత్తుకు బాట కాంగ్రెస్ ఎప్పుడూ అభివృద్ధిని పట్టించుకోలేదు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ షిమ్లా: కాంగ్
Read Moreమధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి
ఝల్లార్: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. బేతుల్ జిల్లా ఝల్లార్ దగ్గర్లో ఓ ప్రైవేటు బస్సు, టవేరా
Read Moreడిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు
రెండు దశల్లో నిర్వహణ.. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్: షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ తొలి దశకు రేపు నోటిఫికేషన్&z
Read Moreపెండ్లాం కొడుతుందని పీఎంవోకు భార్యాబాధితుడి ట్వీట్
బెంగళూరు: తన వైఫ్ తనను కొడుతోందంటూ కర్నాటకకు చెందిన ఓ బాధితుడు.. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(పీఎంవో)కు ట్వీట్ చేశాడు. తనకు రక్షణ కల్పించాలని
Read Moreపద్మశ్రీ గ్రహీత ఇలా భట్ కన్నుమూత.. మోడీ సంతాపం
స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA) వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇలా భట్ (89) కన్నుమూశారు. "మహిళా కార్మికుల హక్కుల కోస
Read Moreమోడీకే భయపడం.. సీబీఐ ఎంత?
ఎన్నికల సంఘం ఎవరి కోసం పనిచేస్తున్నదో చూస్తున్నం: కేటీఆర్ సీఈసీలోని బుద్ధిలేని అధికారిని తొలగించాలా.. ఆర్ ఓని తొలగించాల
Read More