న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై ఇటీవలే నాలుగేండ్లు పూర్తి చేసుకున్నారు. అయితే, త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆమె తన సొంత రాష్ట్రం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ అంశంపైనే పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.
ఇవ్వాళ ఢిల్లీకి గవర్నర్ తమిళి సై!
- హైదరాబాద్
- December 27, 2023
లేటెస్ట్
- బయటి నుంచే మద్దతిస్తా.. ఇండియా కూటమిపై మాటమార్చిన మమత
- మాక్కూడా మోదీలాంటి లీడర్ కావాలి : సాజిద్ తరార్
- ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా
- 6.7 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు
- మేం గెలిస్తే పది కిలోల బియ్యం ఇస్తం.. పదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు: ఖర్గే
- ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇవ్వాలి
- రాయల్స్కు మరో షాక్..వరుసగా నాలుగో ఓటమి
- జులై 5 నుంచి సీపీగెట్ ఎగ్జామ్స్
- సేవాభావంతో ఉంటే వయస్సు పెరగదు: పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్
- మారోజు వీరన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం రావాలి
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు