modi

చంద్రయాన్ 3 ల్యాండింగ్ పాయింట్‭కు స్టాటియో శివ శక్తిగా IAU ఆమోదం

భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ శాటిలైట్‪ చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.. అయితే 2023 ఆగస్టు 26న చంద్రయాన్ 3

Read More

భూటాన్​కు అండగా ఉంటం : ప్రధాని మోదీ

    అన్ని విధాలుగా సాయం చేస్తం: మోదీ      ముగిసిన ప్రధాని రెండ్రోజుల పర్యటన  థింఫూ: భూటాన్ కు అండగా

Read More

లిక్కర్ కేసు: కవిత ఆడపడచు ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  అరెస్టైన కేజీవాల్. కవిత బంధువులు, అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు . కవిత బంధువుల ఇళ్లలో ఈడ

Read More

చైనాతో సరిహద్దు వ్యవహారంలో..మోదీ ఫెయిల్​ : మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ :  చైనాతో సరిహద్దు వ్యవహారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్​అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జాతీయ భద్రతను ఫణంగా పెడు

Read More

కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్..

 కాకినాడ ఎంపీ సీటు జనసేనదేనన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. తన కోసం పిఠాపురం సీటును త్యాగం చే

Read More

సీబీఐ, ఈడీలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారు: రాహుల్​ గాంధీ

ముంబైలో   జరిగిన ఇండియా కూటమి సభలో రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తున్నారని సంచలన

Read More

 జగన్​ పార్టీ ... కాంగ్రెస్​ పార్టీ రెండూ ఒకటే: ప్రధాని మోది

ఏపీలో జగన్​ పార్టీ ... కాంగ్రెస్​ పార్టీలు రెండూ   ఒకటే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రుఎండు పార్టీలు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.  ఈ

Read More

మమ్మల్ని టచ్ చేస్తే కథ వేరే ఉంటది..ముగ్గురే మిగుల్తరు: సీఎం రేవంత్ రెడ్డి

 ప్రభుత్వాన్ని పడగొడతామంటున్న బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.  తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో ముగ్గురే మిగులుతారని అన్నా

Read More

ఢిల్లీ కోర్టులో కవిత.. జడ్జి ఎదుట హాజరు

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు. మార్చి 15వ తేదీ సాయంత్రం హైదరాబాద్

Read More

షాకింగ్ : కవిత అరెస్ట్ కేసులో.. సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ దొరికింది.  సీఎం అరవింద

Read More

బ్రేకింగ్ : మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మీడియా సమావేశంలో

Read More

గుజరాత్ ఎయిర్ పోర్టులో రాహుల్ ను కలిసిన షబ్బీర్ అలీ

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీని  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్ అలీ కలిశారు. మార్చి 12న  

Read More

మార్చి 16న నాగర్ కర్నూల్ లో మోదీ సభ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఈనెల 16న నాగర్ కర్నూల్ ల్​కు ప్రధాని మోదీ వస్తున్నట్లు బీసీ కమిషన్  మాజీ సభ్యుడు ఆచారి తెలిపారు. మంగళవారం నెల్లికొండ

Read More