modi
పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్రమైన విషయం: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటన తీవ్రమైన విషయమని, తక్కువ అంచనా వేయలేమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయొద్దని కోరారు.
Read Moreపార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల నిరసన న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట
Read Moreకేంద్రంలో మళ్లీ బీజేపీనే.. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లంటే?
కాంగ్రెస్కు 52 నుంచి 72 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్కు 8-10 సీట్లు బీజేపీ, బీఆర్ఎస్కు చెరో 3 నుంచి 5 స్థానాలు ఏపీలో వైఎస్సార్సీపీకి 2
Read Moreకేంద్రంలో మళ్లీ బీజేపీనే.. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లంటే?
కాంగ్రెస్కు 52 నుంచి 72 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్కు 8-10 సీట్లు బీజేపీ, బీఆర్ఎస్కు చెరో 3 నుంచి 5 స్థానాలు ఏపీలో వైఎస్సార్సీపీకి 2
Read Moreట్రాక్ రికార్డుకు ఓటేశారు .. సుపరిపాలనకు ప్రజలు పట్టంకట్టారు: మోదీ
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో సుస్థిరత, బలమైన ప్రభుత్వాల కోసం ప్రజలు ఓటేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆకాంక్షలతో కూడిన భారతదేశం అస్థి
Read MoreKCR Injury: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : చిరంజీవి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) గురువారం అర్ధరాత్రి పమాదవశాత్తు కాలు జారిపడటంతో..ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్ప
Read Moreహెల్త్ బులిటెన్ : కేసీఆర్ కోలుకోవటానికి 2 నెలలు
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితిపై యశోద హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. కేసీఆర్ కోలుకోవటానికి కనీసంల
Read Moreకమలం కమాల్..మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం
రాజస్థాన్, చత్తీస్గఢ్లో ‘చేయి’జారిన పవర్.. మధ్యప్రదేశ్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ జైపూర్/భోపాల్/రాయ్పూర్
Read Moreకేసీఆర్ మోసం చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..కొడంగల్ సభలో ప్రియాంక గాంధీ
జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణ బాట పట్టారు. కొడంగల్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. ప్రచారం ముగింపు దశ
Read Moreబీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట.. మోదీ, అమిత్ షా, యోగీ రోడ్ షోలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో బిజెపి నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూప
Read Moreతిరుమలలో ప్రధాని మోదీ.. నవంబర్ 27న శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని
ప్రధాని మోదీ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి, తిరుమలలో ప్రధాని మోది రెండు రోజులు పర్యటించనున్నారు. రేపు ( నవంబర్ 27) తిరుమల శ్రీవారికి దర్శించుకో
Read Moreఅవి ఇరిగేషన్ స్కీమ్లు కాదు..కేసీఆర్ స్కాములు : మోదీ
కాంగ్రెస్ గెలిస్తే.. బీఆర్ఎస్కు కార్బన్ పేపర్గా తయారైతది: మోదీ తెలంగాణ యువతను బీఆర్ఎస్ సర్కార్ దగా చేసింది బీజేపీ అంటే కేసీఆర్కు భయం..
Read Moreబీఆర్ఎస్, బీజేపీ ఒక్కటిగానే కుట్రలు.. ఇవిగో సాక్ష్యాలు : రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని.. రెండు పార్టీలు ఒక్కటై.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయంటూ
Read More












