V6 News

modi

బీజేపీ పాలనలో దేశం దూసుకెళ్తోంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

కాగజ్​నగర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని

Read More

దేశ వారసత్వ సంపదను ఆ పార్టీ పట్టించుకోలేదు: మోదీ

    అయోధ్య ఆలయం పూర్తయినా విద్వేషాలు రెచ్చగొడుతున్నరని ఫైర్      గుడులతోపాటు, పేదలకు ఇండ్లూ కట్టిస్తున్నామన్న పీఎం&

Read More

ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉంది : ఎంపీ అర్వింద్

ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మోదీ కాశ్మీర్ ను భారత్ లో కలిపేశారని చెప్పారు. రేపోమాపో పాకిస్థాన్ ను కూడా మ

Read More

మోదీ రాజ్యంలో దళితులకు ఉద్యోగాల్లేవ్: రాహుల్ గాంధీ

కాన్పూర్/ఉన్నావ్ :  మోదీ రామరాజ్యంలో దళితులపై వివక్ష కొనసాగుతుందని, 90% ఉన్న వారికీ ఉద్యోగాలు దొరకట్లేదని ఇదెక్కడి రామరాజ్యం అని  కాంగ్రెస్

Read More

బీజేపీ ఓడిపోతే మళ్లీ.. బాబ్రీ మసీదు డిమాండొస్తది

బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్లే: బండి సంజయ్ ఆదిలాబాద్/నిర్మల్/నేరడిగొండ/ఇచ్చోడ, వెలుగు :  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడ

Read More

ఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ

బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం

Read More

అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది : బండి సంజయ్

నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అమరవీరుల త్యాగాల

Read More

మోదీతో అమరీందర్ భేటీ

రైతుల సమస్యలపై చర్చించిన బీజేపీ నేత న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. రైతుల సమ

Read More

ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు..370 సీట్లివ్వండి: మోదీ

    స్విట్జర్లాండ్​ను తలదన్నేలా కాశ్మీర్​ను అభివృద్ధి చేస్తం: పీఎం      జమ్మూకాశ్మీర్​లో రూ. 32 వేల కోట్ల ప్రాజెక్టుల

Read More

పసుపు ఎక్స్ పోర్ట్ హబ్ గా నిజామాబాద్ : అర్వింద్

కాంగ్రెస్ పార్టీ పై ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హేమహేమీలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. దాన్నీ

Read More

మోదీ నియంతలా మారారు.. ఖర్గే తీవ్ర స్థాయి విమర్శలు

ప్రధాని మోదీ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ నియంత‌లా మారారని, ఆయ‌న మ‌ళ్లీ గెలిస్తే

Read More

కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుంది: మమత బెనర్జీ

ప్రజలు స్కీములు పొందకుండా అడ్డుకుంటున్నది: మమత సురి(పశ్చిమ్​బెంగాల్​): బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆధార్ కార్డును ‘‘

Read More

ఈ 100 రోజులు చాలా కీలకం..కార్యకర్త ప్రతీ కొత్త ఓటరును కలవాలి: మోదీ

రానున్న 100 రోజులు తమకు చాలా కీలకమన్నారు ప్రధాని మోదీ. బీజేపీ  కార్యకర్తలు ఇంకా కష్టపడి పనిచేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడ

Read More