modi

నేను ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్దే తన మొదటి ప్రాధాన్యతని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.  జనసేన , టీడీపీతో పొత్తు పెట్టుకున్న తరువాత ఈ కూటమిపై ప్రజలకు భ

Read More

ఆపరేషన్ తెలంగాణ.. ఒక్క నెలలో 40 సభలకు ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. అధికారమే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చార

Read More

గుడ్ న్యూస్ : గ్యాస్ సబ్సిడీ రూ.100 పెంచిన కేంద్రం

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న వినియోగదారులకు శుభవార్త. ఇప్పటి వరకు వస్తున్న 200 రూపాయల సబ్సిడీని.. 300 రూపాయలకు పెంచింద

Read More

లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదిరింది : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ బాస్ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఖాయమని.. ఈ విషయాన్ని బీఆర్ఎ

Read More

వచ్చే ఎన్నికల్లో వాళ్ల జన్మ ముగుస్తుంది: తుమ్మల నాగేశ్వర్ రావు

బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో వారి జన్మ మ

Read More

జోష్ మీదున్న బీజేపీ.. రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సమావేశాలు

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది తెలంగాణ బీజేపీ. ప్రధాని మోదీ వరుస పర్యటనలో మంచి జోష్ మీదున్న నేతలు..కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింప

Read More

మోదీ సభకు తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు

వెలుగు నెట్​వర్క్: ​నిజామాబాద్​జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ప్రధానమంత్రి మోదీ సభకు  ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, బోధన్,​ ఎల్లారెడ్డి, జుక్కల

Read More

పసుపుబోర్డు, ట్రైబల్ ​వర్సిటీతో.. కేటీఆర్, కవిత ఆగమైతున్నరు: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: పసుపు బోర్డ్, ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటనలతో  కేటీఆర్, కవిత ఆగమవుతున్నారని ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కారు గ్యారేజీకి పోతు

Read More

ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదు: పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి కేటీఆర్ విమర్శించడంపై బీజేపీ నేత, తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆ

Read More

బీఆర్ఎస్​లో అసహనం పెరుగుతున్నది: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నేతల్లో  రోజురోజుకూ అసహనం పెరుగుతున్నదని రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం

Read More

రాజస్థానీలు ఈ సారి ఎవరికి పట్టంగడతారో

దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్‌‌లో శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ

Read More

కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి మొత్తాన్ని కక్కిస్తా : ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న మోదీ

సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. రెండు సార్లు.. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతిని కక్కి

Read More