modi
మార్పు జరిగితే అది బీహార్ నుంచే మొదలవుతుంది: రాహుల్
దేశంలో ఎప్పుడు మార్పు జరిగినా అది బీహార్ నుంచే ప్రారంభం అవుతుందన్నారు రాహుల్ గాంధీ. బీహార్ లో జన్ విశ్వాస్ యాత్రలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. బీ
Read Moreమార్చి 4, 5న ప్రధాని మోదీ పర్యటన
రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం హైదరాబాద్, వెలుగు: ఈ నెల 4, 5వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొత్తం రూ.
Read Moreఇన్క్రెడబుల్ ఇండియా గురించి చెప్పడం అద్భుతంగా ఉంది
సచిన్ జమ్మూ కాశ్మీర్ పర్యటనపై ప్రధాని మోదీ స్పందన న్యూఢిల్లీ: లెజెండరీ క్రికెటర్&zw
Read Moreస్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయట్లే? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
బషీర్ బాగ్, వెలుగు : ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం రైతు వ్యతిరేక విధా
Read Moreకిషన్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియదు: కాంగ్రెస్ మ్మెల్సీ జీవన్రెడ్డి
ఢిల్లీలో రైతులు చస్తుంటే బీజేపీ యాత్రలా? ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఎట్లా మూడిందో.. మోదీకి
Read Moreఇస్రో సైంటిస్టులను డిఎంకే అవమానించింది: ప్రధాని మోదీ
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకు పడ్డారు. స్టాలిన్, డిఎంకే పార్టీ ఇస్రో సెంటిస్టులను అవమానించిందని ఆయన ఆరోపించారు. తమిళనాడుల
Read Moreకేజ్రీవాల్కు 8వ సారి ఈడీ నోటీసులు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేజ్రీవాల్ కు
Read Moreమూడోసారీ ప్రధాని మోదీయే.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: డీకే అరుణ
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుంటే కాంగ్రెస్ మళ్లీ కుట్ర రాజకీయలు చేస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అం
Read Moreచెప్పిందే చేస్తం.. చేసేదే చెప్తం : కిషన్ రెడ్డి
రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లను గెలుస్తం గజ్వేల్ విజయ్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గజ్వేల్, వెలుగు: ప్రధాని మోదీ
Read Moreప్రతి రంగంలోనూ నారీశక్తి ముందంజ : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి రంగంలోనూ నారీ శక్తి కొత్త శిఖరాలకు చేరుతోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళా శక్తి పాత్రకు సెల్యూట్ చేసేందుకు మా
Read Moreఒకే రోజు ఐదు ఎయిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించిన మోదీ
దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధానీ మోదీ జాతికి అంకితం చేశారు. ఏపీలోని మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ను వర్చువల్ గా ప్రారంభించ
Read Moreవిచారణకు రాలేను.. నోటీసులు రద్దు చేయండి.. సీబీఐకి కవిత లేఖ
తాను విచారణకు హాజరుకాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకు లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండని సీబీఐని కవిత కోరా
Read Moreప్రధాని మోదీ దేశానికి ప్రమాదకరం: సీపీఐ నారాయణ
ప్రధాని మోదీ దేశానికి ప్రమాదకరమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఆర్బీఐ, సీఈసీ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను బ్రష్ట్ పట్టిం
Read More












