Mumbai
ముంబైలో పాఠశాలలు పునఃప్రారంభం
కరోనా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండేళ్ల నుంచి ఫస్ట్, సెకండ్ వేవ్ లో స్కూళ్లు సరిగ్గా నడవకపోడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. మ
Read Moreఐఎన్ఎస్ రణ్ వీర్ నౌకలో పేలుడు.. ముగ్గురు నేవీ సిబ్బంది మృతి
ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డాక్ యార్డ్ లో ఉన్న ఐఎన్ఎస్ రణ్ వీర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బం
Read Moreకాలనీలో చిరుత చక్కర్లు.. గేటు ముందు కూర్చొని
చిరుత, పులి ఇలాంటి క్రూరమైన జంతువులు టీవీల్లో చూస్తేనే జనం భయపడతారు. అలాంటి మన ఇంటి ముందో... మన వీధిలోకో చిరుత వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది. సరిగ్గా
Read Moreఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి లక్షలు కోల్పోయిన మహిళ
ముంబై : ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ సైబర్ మోసానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసిన వృద్ధురాలు దాదాపు
Read Moreముంబై సీబీఐ ఆఫీసులో కరోనా కలకలం
68మంది సీబీఐ సిబ్బందికి కరోనా ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలోనే 20 వేల 318 కొత్త కరోనా కేసులు నమోదయ్య
Read Moreముంబైలో 260 మంది డాక్టర్లకు కరోనా
సెకండ్ వేవ్ లో ముంబై లో భారీగా కరోనా కేసుల సంఖ్య నమోదయ్యాయి..ఇప్పుడు కూడా మళ్లీ కరోనా కేసులు అమాంతం విజృంభిస్తున్నాయి. కర
Read Moreకరోనా బారిన పడిన షిప్
ఇక్కడ కనిపిస్తున్న షిప్ కరోనా బారిన పడ్డది. షిప్ కరోనా బారిన పడడమేంది అనుకుంటున్నరా.. అవును నిజమే. దీని పేరు కార్డీలియా షిప్. నాలుగు రోజుల క్రిత
Read Moreలాక్డౌన్పై ముంబై మేయర్ కీలక ప్రకటన
ముంబై : దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముంబైలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై మేయర్ కీలక ప్రకటన
Read Moreమహారాష్ట్రలో విజృంభించిన కరోనా
గడచిన 24 గంటల్లో 11,877 కొత్త కేసులు 50 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో
Read More1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ:కరోనా కొత్త వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 1,431 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్
Read Moreదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఆంక్షలు కఠినం చేస్తున్నా వైరస్ కట్టడి సాధ్యం కావడం లేదు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా బా
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్.. ముంబైలో 144 సెక్షన్ పొడిగింపు
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండంతో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ క్రమ
Read Moreముంబైలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో వైరస్ తీవ్రత ఎక్కువైంది. నిన్న ముంబ
Read More












