nagarjuna sagar
సాగర్ జలాలు చోరీ కాకుండా పహారా
కూసుమంచి, వెలుగు : మంత్రుల ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి రెండు టీఎంసీల నీటిని సాగర్ ఎడమ కాలువ నుంచి విడుదల చేశారు. న
Read Moreనాగార్జునసాగర్, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ సిటీకి అత్యవసరంగా వాటర్ పంపింగ్
హైదరాబాద్ సిటీకి నీరు అందిస్తున్న జలాశయాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని జలమండలి తెలిపింది. రాబోయే నాలుగు నెలలకు త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదని &
Read Moreనాగార్జున సాగర్ లో 12 టీఎంసీల నీళ్లు ఇవ్వండి.. తెలంగాణ డిమాండ్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడిన తరుణంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 11.769 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. క్యారీ
Read Moreవాటర్ ట్యాంక్లో కోతుల కళేబరాలు..కొన్ని రోజులుగా అవే నీళ్లే తాగుతున్న ప్రజలు
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్య
Read Moreసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
హాలియా, వెలుగు : నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సోమవారం ఆఫీసర్లు నీటిని విడుదల చేశారు. వేసవిలో తాగునీటి అ
Read Moreడిపాజిట్ చేసిన డబ్బులు తీసి బెట్టింగ్కు పెట్టిండు
హాలియా, వెలుగు : బ్యాంకు ఖాతాదారుల ఫిక్సుడ్ డిపాజిట్లను అక్రమంగా డ్రా చేసిన బ్యాంకు ఉద్యోగిని విజయపురి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను న
Read Moreహైదరాబాద్ వీకెండ్ టూర్ : ఎండాకాలంలో కూల్ కూల్ గా ఇవి చూసొద్దామా..!
ఎండలు పెరుగుతున్నయ్. పెరుగుతున్న ఎండలతో పాటే సెలవులొస్తున్నయ్. భగభగ మండే ఎండల్లో చల్లని విహారం ఓ మధురానుభూతి.సాయంత్రం వేళ నీటి అలలపై తేలిపోతూ బోటింగ్
Read Moreవానకాలంలోపు సాగర్ కు రిపేర్లు చేయండి: ఎన్డీఎస్ఏ నివేదిక
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని ఒకటి, రెండో స్పిల్ వే గేట్ల వద్ద గర్డర్ బ్రిడ్జి కవర్ పాడైందని, దానికి వీలైనంత త్వరగా రీఇన్ఫోర్స్మె
Read Moreతగ్గుతున్న నీటి నిల్వలు.. ఏపీకి నీటి గండం తప్పదా..?
మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత రెట్టింపవుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. మండే ఎండలకు తోడు నీటి ఎద్దడి ఇప్
Read Moreకుక్కల దాడిలో జింక మృతి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నూతనంగా ఏకో ఫారెస్ట్ జోన్ ఏర్పాటు చేశారు. సమ్మక్క సారక్క గుడి దగ్గర జింకలు బయటకు వస్తున్నాయి.
Read Moreతెలంగాణకు నీళ్లు ఇవ్వొదని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ
హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశాయాల నుంచి ఈ నీటి సంవత్సరం (2023–24) లో తెలంగాణ వాటాకు మించి నీటిని వాడేసిందని ఏపీ ఆరోపించింది.
Read Moreమూడో రోజు కొనసాగుతున్న ‘సాగర్’ పరిశీలన
రెండో రోజు రివ్యూ నిర్వహించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ నేడు ఎడమ కాల్వ జల విద్యుత్ కేంద్రాన్న
Read Moreకేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జలదోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్
ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కృష్ణా జలాల్లో ఏపీ జల దోపిడీ పెరిగిందని అసెంబ్లీ సాక్షిగా
Read More












