National

ప్యూర్‌‌‌‌ ఈవీ నుంచి కొత్త స్కూటర్‌‌‌‌

ఎలక్ట్రిక్ స్కూటర్ ఈఫ్లూటో  7జీ మ్యాక్స్‌‌ను ప్యూర్ ఈవీ లాంచ్ చేసింది. ఫుల్ ఛార్జ్‌‌పై 201 కి.మీ వెళ్లొచ్చని కంపెనీ చెబుతోంది

Read More

రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోకి భారీగా విదేశీ పెట్టుబడులు

జనవరి-–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో  రూ.29 వేల కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు గ్లోబల్

Read More

మిల్లెట్స్​పై 5 శాతమే జీఎస్​టీ

మొలాసిస్​పైనా తగ్గింపు మిల్లెట్స్​, చెరకు రైతులకు ఊతం కార్పొరేట్​ గ్యారంటీపై డైరెక్టర్లకు మినహాయింపు జరీపై జీఎస్​టీ తగ్గింపు 52 వ జీఎస్​టీ కౌన్సిల

Read More

సిత్రియాన్‌‌ సీ3 లో కొత్త వెర్షన్‌‌

సీ3 ఎయిర్‌‌‌‌క్రాస్ ఎస్‌‌యూవీలో కొత్త వెర్షన్‌‌ను సిత్రియాన్‌‌ లాంచ్ చేసింది. ఇండియాలో తయారైన మొదటి

Read More

ఏవియేషన్​లో మస్తు బిజినెస్: వివేక్​ జోషి

న్యూఢిల్లీ: ఏవియేషన్ ​ఇండస్ట్రీకి దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సెక్రటరీ వివేక్​ జోషి చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెంచ

Read More

లిక్కర్​స్కామ్​పూర్తి అవాస్తవం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలను, పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నంలో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది దేశానికి

Read More

భారత్ బలమైన దేశం: రష్యా అధ్యక్షుడు పుతిన్

మోదీ నాయకత్వంలో మరింతగా అభివృద్ధి చెందుతున్నది: పుతిన్ రష్యా నుంచి ఇండియాను దూరం చేసే ప్రయత్నాలు అర్థరహితం రష్యాపై అణుదాడి గురించి ఆలోచన కూడా చ

Read More

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ:‘జుడేగా భారత్.. జీతేగా ఇండియా’ నినాదంతో ‘ఇండియా’ కూటమి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని, ఎలాంటి సవాల్ అయినా దీ

Read More

రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తరు?: ప్రియాంక గాంధీ

ప్రమాణాలనేవి పాటించుడే ఉండదా? ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలపై ప్రియాంకా గాంధీ మండిపాటు రాహుల్​ను రావణుడంటూ పోస్టర్​ రిలీజ్ చేసిన బీజేపీ

Read More

దేశంలో మహిళా జడ్జీలు పెరుగుతున్నరు: సీజేఐ డీవై చంద్రచూడ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళా జడ్జీల సంఖ్య పెరగడం శుభపరిణామమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నా రు. కేసు విచారణకు ముందు జస్టిస్ జేబీ పార్దివాలా, జ

Read More

బుల్లెట్ ట్రైన్ కోసం ఫస్ట్​ టన్నెల్ రెడీ

వల్సాడ్(గుజరాత్): ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్​ కోసం నిర్మిస్తున్న హై-స్పీడ్ రైలు కారిడార్‌‌‌‌లో గుజరాత్ ​రాష్ట్రం

Read More

మహాదేవ్ APPలో అంత లాభాలా : పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడా.. ఏం పెట్టాడు.. ఎలా చేశాడు..?

మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న పలువురు బాలీవుడ్ నటీనటులకు ఈడీ నోటీసులు

Read More

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గోరెగావ్ లోని ఓ భవనం ఆరో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 40మందికి తీవ్రగాయా

Read More