భారత్ పాక్ మ్యాచ్కు బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్

భారత్ పాక్ మ్యాచ్కు బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్

అక్టోబర్ 14న జరగనున్న భారత్ పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్ 2023 మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుందని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెదిరింపు ఈమెయిల్ చేసిన వ్యక్తి గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన కరణ్ మావి(29) గాగుర్తించారు. కరణ్ మావిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గుజరాత్ పోలీసులు. అక్టోబర్ 9 న  బెదిరింపులకు పాల్పడుతూ బీసీసీఐకి ఈమెయిల్ పంపాడు.