National
గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.19 కోట్ల బంగారం సీజ్..
సినిమా ఫక్కీలో స్మగ్లింగ్..స్మగ్లర్ల కారువెనక పోలీసులు వాహనం.. అడవుల్లో వంకల తిరిగిన రోడ్ల మధ్య వెంబడిస్తూ నాటకీయంగా మూడు గంటల పాటు ఛేజింగ్..నాగ్పూర్
Read Moreఇజ్రాయెల్ నుంచి మరో రెండు ఫ్లైట్లు.. ఢిల్లీకి చేరుకున్న 471 మంది
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మరో రెండు ఫ్లైట్లు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ విమానాల్
Read Moreమూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తొలి జాబితా
144 మందితో మధ్యప్రదేశ్ ఫస్ట్ లిస్ట్ చత్తీస్గఢ్ నుంచి 30 మంది ఎంపిక న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తెలంగాణ
Read Moreకొంచెం కూడా మానవత్వం లేదా: ఆ రోగం ఉంటే డెలివరీ చేయరా.. ఆస్పత్రి టాయిలెట్లో బిడ్డకు జన్మ
ఈ ఘటన చూస్తే మానవత్వం నశించిందా అనిపిస్తుంది. రోగంపై అవేర్నెస్ కల్పించి రోగిలో ధైర్యం నింపాల్సిన ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లే నిర్లక్ష్యం చేస్తే.. ఆ
Read Moreమనిషేనా వీడు : దళిత యువకుడిని ప్రేమించిందని.. కూతురిని చంపేసిన తండ్రి
బెంగళూరు: కులం కుత్తుక కోసింది. 20 యేళ్లు పెంచిన తండ్రి కాల యముడయ్యాడు. పరువు కోసం కన్న కూతురునే అతి కిరాతకంగా చంపేశాడు. కులం మత్తులో పడి ఇన్నాళ్లు అల
Read Moreఇండియన్ రైల్వే గుడ్ న్యూస్: ఇకపై రిజర్వేషన్ టిక్కెట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోస
Read Moreభారత్ పాక్ మ్యాచ్కు బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్
అక్టోబర్ 14న జరగనున్న భారత్ పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్ 2023 మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుందని బెదిరిం
Read Moreడబ్బులు ఇస్తావా సస్తావా : తలపై తుపాకీతో పెట్రోల్ బంక్ లూటీ
ఢిల్లీలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నిన్న (అక్టోబర్ 10) ఓ ఆటో డ్రైవర్ దోచుకుని చంపేసిన ఘటన మరువక ముందే మరో ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. బుధవ
Read Moreఖలిస్థాన్ టెర్రరిస్ట్ లఖ్బీర్సింగ్ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: ఖలిస్థానీ టెర్రరిస్ట్ లఖ్బీర్ రోడే ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) జప్తు చేసింది. బుధవారం పంజాబ్లోని మెగాలో లఖ్బీర
Read Moreరాజస్థాన్లో కాంగ్రెస్ ఆశలన్నీ కులగణనపైనే..!
మళ్లీ అధికారం చేపట్టాక నిర్వహిస్తామని హామీ ఓబీసీ ఓటర్లకు కాంగ్రెస్ గాలం.. పైలట్ను పక్కన పెట్టడంతో గుజ్జర్ల ఆగ్రహం జైపూర్: రాజస్థాన్
Read Moreపఠాన్ కోట్ దాడి సూత్రధారి లతీఫ్హతం
పాక్ లోని ఓ మసీదులో దుండగుల కాల్పులు న్యూఢిల్లీ: పఠాన్కోట్ టెర్రర్ దాడికి ప్రధాన కుట్రదారు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు షా
Read Moreపెండ్లిళ్లు ఎక్కువున్నయని పోలింగ్ తేదీ మార్చేసిన్రు..
కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 23కి బదులు నవంబర్ 25కి మారుస్తున్నట్లు
Read More