
NIzamabad
డ్రైవర్ల నిర్లక్ష్యం.. మరో ఇద్దరు మృతి
మరో రెండుచోట్ల తప్పిన ప్రమాదాలు వేములవాడలో ఊడిన బస్సు స్టీరింగ్ హుజురాబాద్లో విరిగిన జాయింట్రాడ్ మద్యం మత్తులో కారును ఢీకొట్టిన టెంపరరీ డ్రైవర్ వె
Read Moreచాక్లెట్లతో బతుకమ్మ పేర్చారు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఇందూరు నగరంలోని నిషిత డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చాక్లెట్లతో,
Read Moreనిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య
నిజామాబాద్, నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ జ్వాల గిరిధర్రావు(54) బుధవార అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రెవెన్యూ
Read Moreఎనిమిదేళ్ల బాలుడు కన్నతండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
తల్లిదండ్రులారా పిల్లలతో తస్మాత్ జాగ్రత్త. భార్యభర్తల మధ్య అంతర్గత వ్యవహారాల్ని పిల్లల ఎదుట బహిర్గతం చేస్తే అవి వారిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే ఘ
Read Moreరివాల్వర్ తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రివాల్వర్ తో కాల్చుకొని
Read Moreఎంపీ అర్వింద్ను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సిద్ధమవుతున్నారా.. అంటే ఔననే అంటున్నారు ఆయన అనుచరులు. మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు
Read Moreకవిత ఓటమికి కక్ష సాధింపే యూరియా కొరత : ఎంపీ అర్వింద్
పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బీజేపీ పక్షాన నిలిచినందుకే నిజామాబాద్ జిల్లా రైతులకు యూరియా కష్టాలు కలిగిస్తున్నారని ఆరోపించారు..ఎంపీ అర్వింద్. కవిత ఓటమి
Read Moreకేంద్రం మాట వింటే ఈ సమస్య ఎదురయ్యేది కాదు
రాష్ట్రంలో యూరియా కొరతకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తూ… స్పీకర్ పోచారం ఒత్తిడిత
Read Moreమా బడిలోనే చదివిస్తం : హెడ్ మాస్టర్ ఆలోచన..క్లాసులన్నీ హౌజ్ ఫుల్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో చౌట్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో టీచర్లే కాదు స్టాఫ్, హెడ్మాస్టర్ పిల్లలు
Read Moreమలి దశ ఉద్యమానికి నిజామాబాద్ పసుపు రైతులు రెడీ
నిజామాబాద్ జిల్లా అర్మూర్ పట్టణం మార్కెట్ యార్డులో రైతుల కార్యాచరణ సమావేశం జరిగింది. పసుపుబోర్డుకోసం మలి దశ ఉద్యమ కార్యాచరణపై రైతులు చర్చించారు. నిజామ
Read Moreనిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తం:ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారని, అవకాశం వచ్చిన వెంటనే ఇందూరుగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మ
Read Moreనిజామాబాద్ MLA అనుచరుల భూ కబ్జాలు..
నిజామాబాద్ జిల్లాలొ మాస్ నేతగా పేరున్న ఓ శాసన సభ్యుడి అనుచరుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఆయన పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్న
Read Moreతండ్రిని హత్య చేసిన కొడుకు
తల్లిని చంపాడన్న కోపంతో తల్లిని చంపాడన్న కోపంతో ఓ వ్యక్తి తన తండ్రిని హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో మంగళ
Read More