నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఇందూరు నగరంలోని నిషిత డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చాక్లెట్లతో, కూరగాయలతో, పండ్లతో బతుకమ్మలు తయారు చేశారు.