Officers

వంద రూపాయలకే గజం స్థలమా?

   ఆఫీసర్లు, పార్టీలకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్ఎస్‌‌ కు గజం స్థలం వంద రూపాయలకే ఇచ్చేలా జారీ చేసిన జీవోను సవాల్‌‌ చేస్తూ దాఖలైన ప

Read More

ఆఫీసర్లు వింటలేరు..పని చేస్తలేరు: కార్పోరేటర్లు

ఇవేం రోడ్లు?    రహదారుల దుస్థితిపై సభ్యుల ఆందోళన    మా పరిధి 600 కి.మీ. మాత్రమే    ఏ రోడ్డు ఖరాబైనా జీహెచ్‌‌ఎంసీనే అంటున్నరు    ఎస్‌‌ఆర్‌‌డీపీ మార్గా

Read More

పెండింగ్​ బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్​

ఏసీబీ వలలో ముగ్గురు మున్సిపల్​ అధికారులు కుత్బుల్లాపూర్, వెలుగు: చేసిన పనులకు పెండింగ్​బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్​ను లంచం డిమాండ్​చేసిన ముగ్గుర

Read More

పంచాయతీ సెక్రటరీలకు ఈవో బాధ్యతలు

హైదరాబాద్ , వెలుగు: జూ. పంచాయతీ సెక్రటరీలకు ఎక్సటెన్షన్ ఆఫీసర్లు (ఈవో, పీఆర్డీ)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎంపీడీవోలు ఉత్తర్వులు జారీ చేయడంపై చర్చ నడ

Read More

బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు  వస్తే తరమికొట్టాలని వ్యాఖ్యానించారు. పోడు భ

Read More

సర్కార్ ఆఫీసుల్లో కొత్త రూల్ : లంచం తీసుకోవద్దని ప్రతిజ్ఞ

సర్కార్ ఆఫీసుల్లో అవినీతి తగ్గించేందుకు కొత్త రూల్ ఫాలో అవుతున్నారు ఉన్నతాధికారులు.  తమ విధుల్లో లంచం తీసుకోబోమని…. ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సూ

Read More

దేవాదాయ భూములు 20 వేల ఎకరాలు కబ్జా

హైదరాబాద్ , వెలుగు:కబ్జా అయిన దేవాలయ భూములపై దేవాదాయ శాఖ అధికారులు నజర్‌‌ పెట్టింన్రు. పరాధీనమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు జిల్లాల్లో ఈవోలను అపాయి

Read More

టీడీపీ ఆఫీస్ నమూనాను తొలిగించిన అధికారులు

ఉండవల్లిలోని ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఈ నెల 24 వ తేదీన ఆ వేదికలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది.  అయితే ఇప్పటికే ఆ ఆఫీస్

Read More

ఏపీలో భారీగా IAS,IPSల బదిలీ

పాలనపై పట్టుబిగిస్తున్న ఏపీ సీఎం జగన్ రోజుకొక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్ననే ప్రభుత్వ విప్,విప్ హోదాలను రద్దు చేసిన జగన్ ..భారీగా ఐఏఎస్, ఐపీఎస్

Read More

ఆర్టీఏ అధికారుల చూపంతా చెక్ పోస్టుల వైపే…

రాష్ట్రంలో చెక్​పోస్టులకు ఫుల్లుగా గిరాకీ కనిపిస్తోంది. ఆర్టీఏ అధికారులు, సిబ్బంది చాలా మంది చెక్‌‌పోస్టుల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటికి

Read More

యాదాద్రి బెల్లం లడ్డు..ఆమోదం తర్వాతే అమ్మకం

యాదగిరికొండ, వెలుగు: యాదాద్రి దేవస్థానంలో నమూనా బెల్లం లడ్డూలను గురువారం తయారు చేశారు.  చక్కెరతో తయారుచేసిన లడ్డూలు వద్దనుకునేవారికి బెల్లం లడ్డూలు పం

Read More

చంద్రబాబు పోలవరం సర్వే.. అధికారులు డుమ్మా

అధికారంలో లేనప్పడు ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈసీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అవేవీ పట్టని చంద్రబాబు ..

Read More

మంత్రి సోమిరెడ్డి సమీక్షకు అధికారులు డుమ్మా

ఏపీ వ్యవసాయ శాఖ  మంత్రి సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు డుమ్మా కొట్టారు.  రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవుపై ఈ నెల 30 న సమీక్ష నిర్వహించాలని సో

Read More