Officers

ఉద‌యం 11 దాటినా ఆఫీసుకు రాని సార్లు..!

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : ఉదయం పది గంటలకు విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది, సమయం దాటినా విధుల్లోకి రాలేదు. ఈ ఘటన యాదాద్రి జిల్లా

Read More

ఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్న అధికారులు

సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఎవరూ ధాన్యం తీసుకురాకుండా సరిహద్దు గ్రామం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు. ధాన్యం కొనుగోలు కోసం రైతు

Read More

ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె

కామారెడ్డి: కనీస మద్దతు ధర రావాలంటే క్లీనింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేమ

Read More

టెట్ అప్లికేషన్ల ఫీజు చెల్లింపులకు ముగిసిన గడువు

ఎడిట్ ఆప్షన్ ఇవ్వని సర్కార్ ఇప్పటికే 27 జిల్లాల్లో సెంటర్లు బ్లాక్.. గడువు పెంచాలని కోరుతున్న అభ్యర్థులు హైదరాబాద్, వెలుగు: టీచర

Read More

జీహెచ్ఎంసీ సమావేశానికి అధికారుల సన్నాహాలు

ఏప్రిల్ 8 లేదా 9న నిర్వహించేందుకు ఏర్పాట్లు     2022–-23 బడ్జెట్​ను ఆమోదించనున్న కౌన్సిల్​   గ్రేటర్  సమస్యలపై కార్పొ

Read More

2 వేల మంది జీహెచ్​ఎంసీ కార్మికుల గోస

2 వేల మంది జీహెచ్​ఎంసీ కార్మికుల గోస ఆఫీసర్ల ఇండ్లల్ల చాకిరి     జనం కోసం పనిచేయాల్సిన వాళ్లను సొంత పనులకు వాడుకుంటున్నరు  

Read More

బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనంలో పురుగులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు నిర్మల్: జిల్లాలోని  బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులకు వడ్డంచే భోజనంలో మళ్లీ పురుగులు వచ్చాయి. దీంతో మెస్ ని

Read More

జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు విజిలెన్స్ టెన్షన్

ఏఎంఓహెచ్​లపై కొనసాగుతున్న ఎంక్వైరీ త్వరలో పలువురిపై వేటు? హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మెడికల్​ ఆఫీసర్లకు విజిలెన్స్ భయం పట్టుకుంది. క

Read More

ఏపీలో ఐఏఎస్‌,ఐపీఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొందరికి జోడు పదవుల్లోనూ కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా

Read More

మార్చి 4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈసారి బాలాలయంలో అంతరంగికంగా నిర్వహించడానికి ఆఫీసర్లు సన్నాహాలు చేస్తు న్

Read More

సంతకాలు లేకుండా  చెక్కులిచ్చిన ఆఫీసర్లు

హుజూర్‌నగర్, వెలుగు: హుజూర్‌నగర్  పట్టణంలో శుక్రవారం జారీ చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు చెల్లలేదు. ఎమ్మెల్యే సైదిరెడ్డి &

Read More

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు జీవోలకే పరిమితం

  ఇష్టారాజ్యంగా డయాగ్నస్టిక్ సెంటర్ల చార్జీలు అదనంగా రూ.250 నుంచి  వెయ్యి దాకా వసూలు చేస్తున్న ల్యాబ్స్ వెంటనే రిపోర్టు కావాలంటే

Read More

IAS, IPS అధికారులకు పదోన్నతి

హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు శైలజా

Read More