Padayatra
నియంత పాలనకు వ్యతిరేకంగానే పోరాటం
టీఆర్ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగానే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.పాదయాత్రకు వస్తోన్న స్పందన చూసి టీ
Read Moreబండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు
బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.దమ్ముంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ ఆస్పత్రులు,
Read More24వ రోజు కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర
ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సోమవారం 24 వ రోజు మధిర మండలం దేశీనేనిపాలెం నుండి పాదయాత్ర ప్రా
Read Moreబండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పాద యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు టీఆర
Read More59వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
గరీబ్ పేటలో రైతు ధర్నా, కొత్తగూడెంలో సభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 59 వ రోజు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సుజాతా నగర్
Read Moreఐదో రోజు సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర
ఇవాళ వేముల నుంచి షహబాద్ వరకు 13కి.మీ నడక జోగులాంబ గద్వాల జిల్లాలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. 5 వ రోజు బండి సంజయ్ ప్రజసంగ్రామ
Read More25వేలు దోచుకుని.. 5వేల రైతుబంధుతో గొప్పలు చెప్పుకుంటున్నారు
15 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయకుండా మానేశారు వరి వేయని రైతులందరికీ 25వేలు నష్టపరిహారం ఇవ్వాలి కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీని ఏమైనా అంటే వరి
Read More58వ రోజు కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర
భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో YSRTP చీఫ్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగుతోంది. సుజాత నగర్ మండలం..పాత అంజనాపురం క్యాంపు నుంచి ఇవాళ్టి య
Read Moreఎవరి కోసం బండి సంజయ్ పాదయాత్ర
హైదరాబాద్: ఎవరి కోసం బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరిగి
Read Moreకేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు
నా పాదయాత్ర వల్లే కేసీఆర్ వడ్లు కొంటామని దిగివచ్చిండు: షర్మిల 54వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా: తాను చేస్తున్న
Read Moreవడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు
రాజకీయాల కోసం రైతులను పణంగా పెడతారా..? 52వ రోజు షర్మిల పాదయాత్ర.. బయ్యారంలో మాటా మంతీ ఖమ్మం జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక
Read Moreఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?
కొమురంభీం జిల్లా: దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వడ్ల సమస్యలేదు.. ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్
Read More47వ రోజు కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు YS షర్మిల పాద యాత్ర కొనసాగుతోంది. 47వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తాళ్ల చెరువు గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైం
Read More