Patancheru

తెలంగాణలో రూ.562 కోట్లతో తోషీబా మూడు యూనిట్లు

సంగారెడ్డి జిల్లా రుద్రారంలో  రెండు యూనిట్లు ప్రారంభం..మరోదానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్​బాబు, వివేక్​ వెంకటస్వామ

Read More

ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు రెడీ ..ఈ వారంలోనే ప్రారంభానికి సిద్ధం

ఇక్కడి నుంచి పటాన్​చెరు  ప్రాంతాలకు నీటి సరఫరా  ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్– 2లో పూర్తయిన రిజర్వాయర్లు   హైదరాబాద్​సిట

Read More

పటాన్చెరులో బోనాల సంబురం .. ఫలహార బండి ఊరేగింపు 

పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరు పట్టణంలో సోమవారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక మహంకాళి ఆలయం నుంచి ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు.

Read More

సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్‌‌‌‌మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్టు

  పరిశ్రమ నిర్వహణ, భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్‌‌‌‌  కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు  కార్మికులు ఫ

Read More

కుంటల ఆక్రమణలను తొలగించండి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్​చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం గ్రామంలో 6 కుంటలు ఆక్రమణకు గురవడం వల్ల మత్స్యకారుల జీవనాధారం దెబ్బతిం

Read More

పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం

 సంగారెడ్డి జిల్లా   పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప

Read More

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ

  సైంటిస్ట్ వెంకటేశ్వర రావు నేతృత్వంలో ఏర్పాటు  నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశం  నేడు ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించ

Read More

రియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదు.. అన్ని రకాల బీమా క్లైమ్లను చెల్లిస్తాం: సిగాచి కంపెనీ ప్రకటన

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై ఎట్టకేలకు కంపెనీ యాజమాన్యం స్పందించింది. రియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదని.. కా

Read More

పొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం (జూలై 1) ఆయన ఘటన స్థలాన్ని పరిశీలి

Read More

పాశమైలారం ఘటన: 42కి చేరిన మృతులు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్యగంటగంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య  42 కి చేరింది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్ర

Read More

పటాన్ చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ విధ్వంసం : పలువురు సజీవ దహనం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ సెజ్ లోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో  పేలిన రియాక్టర్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇది అతి పెద్ద ప్రమ

Read More

భక్తులకు RTC గుడ్ న్యూస్.. గోల్కొండ బోనాలకు స్పెషల్ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు గ్రేటర్

Read More

దేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయమే : కాంగ్రెస్​నేత నీలం మధు

పటాన్​చెరు, వెలుగు: దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడం కాంగ్రెస్​ విజయమేనని కాంగ్రెస్​నేత నీలం మధు అన్నారు. శుక్రవార్ &nb

Read More