
Patancheru
తెలంగాణలో రూ.562 కోట్లతో తోషీబా మూడు యూనిట్లు
సంగారెడ్డి జిల్లా రుద్రారంలో రెండు యూనిట్లు ప్రారంభం..మరోదానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామ
Read Moreఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు రెడీ ..ఈ వారంలోనే ప్రారంభానికి సిద్ధం
ఇక్కడి నుంచి పటాన్చెరు ప్రాంతాలకు నీటి సరఫరా ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్– 2లో పూర్తయిన రిజర్వాయర్లు హైదరాబాద్సిట
Read Moreపటాన్చెరులో బోనాల సంబురం .. ఫలహార బండి ఊరేగింపు
పటాన్చెరు, వెలుగు: పటాన్చెరు పట్టణంలో సోమవారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక మహంకాళి ఆలయం నుంచి ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు.
Read Moreసిగాచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్టు
పరిశ్రమ నిర్వహణ, భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు కార్మికులు ఫ
Read Moreకుంటల ఆక్రమణలను తొలగించండి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం గ్రామంలో 6 కుంటలు ఆక్రమణకు గురవడం వల్ల మత్స్యకారుల జీవనాధారం దెబ్బతిం
Read Moreపాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప
Read Moreసిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ
సైంటిస్ట్ వెంకటేశ్వర రావు నేతృత్వంలో ఏర్పాటు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశం నేడు ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించ
Read Moreరియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదు.. అన్ని రకాల బీమా క్లైమ్లను చెల్లిస్తాం: సిగాచి కంపెనీ ప్రకటన
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై ఎట్టకేలకు కంపెనీ యాజమాన్యం స్పందించింది. రియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదని.. కా
Read Moreపొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం (జూలై 1) ఆయన ఘటన స్థలాన్ని పరిశీలి
Read Moreపాశమైలారం ఘటన: 42కి చేరిన మృతులు
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్యగంటగంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 42 కి చేరింది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్ర
Read Moreపటాన్ చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ విధ్వంసం : పలువురు సజీవ దహనం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ సెజ్ లోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇది అతి పెద్ద ప్రమ
Read Moreభక్తులకు RTC గుడ్ న్యూస్.. గోల్కొండ బోనాలకు స్పెషల్ బస్సులు
హైదరాబాద్సిటీ, వెలుగు: గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు గ్రేటర్
Read Moreదేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయమే : కాంగ్రెస్నేత నీలం మధు
పటాన్చెరు, వెలుగు: దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడం కాంగ్రెస్ విజయమేనని కాంగ్రెస్నేత నీలం మధు అన్నారు. శుక్రవార్ &nb
Read More