Patancheru

పైటెక్ ఎంబెడెడ్​ సిస్టమ్స్​తో గీతం ఎంవోయూ

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: విద్యా సహకారం, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల కోసం బెంగళూరులోని పైటెక్​ ఎంబెడెడ్​ సిస్టమ్స్​తో గీతం యూనివర్సిటీ మంగ

Read More

సెప్టిక్‌‌ ట్యాంకర్‌‌లో గంజాయి..1.2 కోట్ల విలువైన 205 కేజీల గంజాయి స్వాధీనం  

పటాన్‌‌చెరు, వెలుగు : సెప్టిక్‌‌ ట్యాంకర్‌‌లో తరలిస్తున్న గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా టాస్క్‌‌ఫోర్స్&zw

Read More

గుమ్మడిదలలో 12 రోజుకు చేరిన నిరసన

డంప్​యార్డు ముట్టడి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు  పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని ప్యారానగర

Read More

జీహెచ్ఎంసీకి ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్

సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్ గా మార్చాలని చూస్తున్నారని బీజేపీ  ఎంపీ రఘునందన్ రావు అన్నారు.   శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్ లో రోజు

Read More

పటాన్​చెరులో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు

ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ క్యాంప్ ఆఫీస్​పై కాంగ్రెస్ శ్రేణుల దాడి హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి సంగారెడ్డి, వె

Read More

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి : మహిపాల్​ రెడ్డి

ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి పటాన్​చెరు, వెలుగు: మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం

Read More

సీపీఎం నేతల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: ప్రభుత్వం పేదల ప్రజలకు, రైతులను న్యాయం చేసేదాక పోరాటం ఆగదని సీపీఎం నేతలు అన్నారు.  సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండ

Read More

సీఎం ను కలిసిన నీలం మధు

పటాన్​చెరు, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డిని హైదరాబాద్​లో కాంగ్రెస్​ నాయకుడు​నీలం మధు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్

Read More

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇందిరమ్మ మోడల్​హౌస్

Read More

ట్రాఫిక్​ సిగ్నల్స్​ ప్రారంభించిన ఎస్పీ రూపేశ్

పటాన్​చెరు, వెలుగు: సొసైటీ ఫర్​​సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్​((ఎస్​ఎస్​ఎస్​సీ) ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రతా కార్యక్రమాల్లో భాగంగా పటాన్​చెరు పరిధిలో

Read More

సోనియా వల్లే తెలంగాణ వచ్చింది :నీలం మధు

పటాన్​చెరు, వెలుగు: సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్​రాష్ట్ర నాయకుడు నీలం మధు అన్నారు. సోమవారం ఆమె 78వ బర్త్​డే సందర్భంగా చిట్క

Read More

హైదరాబాద్ లో ఆర్జే వెంచర్స్ రూ.150 కోట్ల ఫ్రాడ్

ప్రీ లాంచింగ్​ ఆఫర్ పేరిట 600 మంది నుంచి  రూ.50 లక్షల చొప్పున వసూలు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన బషీర్ బాగ్, వెలుగు: ప్ర

Read More