Patancheru
సీఎం రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
పటాన్చెరుకు వరాల వర్షం కాట శ్రీనివాస్, నీలం మధు రాజకీయ భవిష్యత్కు హామీ సంగారెడ్డి/ పటాన్చెరు, వెలుగు :
Read Moreప్రజల మధ్య బీజేపీ చిచ్చు..విద్వేషాలు రెచ్చగొడ్తున్నరు : సీఎం రేవంత్రెడ్డి
మోదీకి ఎన్నికలప్పుడే ధర్మం, జాతీయత గుర్తుకొస్తయ్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్ని
Read Moreమల్లన్నసాగర్లో రైతులను నిండా ముంచిన దుర్మార్గుడు : సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరులో నీలం మధుకు
Read Moreకాంగ్రెస్ ను గెలిపిస్తే దేశంలో రక్షణ ఉండదు : రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. దేశంలో రక్షణ ఉండదని గోషామహల్ ఎమ్మెల
Read Moreసాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షలు కొట్టేశారు
పటాన్చెరులో రెండు వేర్వేరు కేసుల్లో రూ.20 లక్షల దోచేశారు సైబర్ నేరస్థులు. పటాన్చెరు ఏపీఆర్ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి మ్
Read Moreపటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
సంగారెడ్డి: పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టుబడింది. నియోజకవర్గంలో ఏప్రిల్25వ తేదీ గురువారం చిట్కుల్, రామచంద్రాపురం ప్రాంతాల్లోని పలు ఇళ్లలో ఎక్సైజ్ ఎన
Read Moreగీతంలో ఘనంగా అచీవర్స్ డే
180 మల్టీనేషనల్ కంపెనీల క్యాంపస్ సెలక్షన్స్ సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందజేత రామచంద్రాప
Read Moreపెండ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫొటో ప్రింట్..అభిమానం చాటుకున్న యువకుడు
సంగారెడ్డి: పటాన్ చెరుకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు.. పటాన్ చెరు కుచెందిన నందికంటి సాయి కుమార్.. ప
Read Moreపరిశ్రమల్లో కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉంది: కొండా సురేఖ
సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పటాన్ చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించ
Read Moreకాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ
కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని విమర్శించారు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోచుకుందన్
Read Moreపటాన్చెరులో పట్టపగలే చోరీ.. 7తులాల గోల్డ్, 50 తులాల సిల్వర్ అపహరణ
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. గోకుల్ నగర్ లోని బోడ బిక్షపతి యాదవ్ ఇ
Read Moreగురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. భారీగా వ్యాపించిన పొగలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. పాఠశాల సిబ్బంది చెత్తపేపర్లకు నిప్పు పెట్టడంతో.. హాస్టల్ ఆవరణలో
Read Moreఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఒకరు మృతి
ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం
Read More