
pm modi
గుజరాత్ర్ లో . 80 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని
ఇంటింటా సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ ఉత్పత్తి రూ. 80 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోధెరా: దేశంలో ఇరవై నాలుగు గంటలూ సోలార్ కర
Read Moreసోలార్ పవర్ వినియోగంలో భారత్ ముందడుగు: మోడీ
సోలార్ పవర్ ను వినియోగించుకునే దిశగా భారత్ ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ గుజరాత్ లో పర్యటించిన మోడీ.. 14 వేల 600 కోట్ల విలువై
Read Moreకేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి మోడీకి వణుకు పుట్టిస్తుండు
యాదాద్రి భువనగిరి జిల్లా :- సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ప్రధాని నరేంద్ర మోడీకి వణుకు పుట్టిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్
Read Moreమిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకులకు కలర్ వేస్తున్నరన్న వివేక్ వెంకటస్వామి
దేశ ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలం
Read Moreభారతదేశపు మొట్టమొదటి పూర్తి సౌరశక్తి గ్రామం మోధేరా
గుజరాత్ లోని మోధేరా సూర్యదేవాలయం ధగధగ మెరిసిపోతుంది. మిరిమిట్లు గొలిపే అందాలతో ఆకట్టుకుంటోంది. మోధేరా గ్రామం పూర్తి సౌరశక్తితో నడిచే గ్రామంగా అక్టోబర్
Read Moreపాలక్కాడ్ బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని ఆర్థిక సాయం
కేరళ పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించి
Read Moreగుక్క తిప్పుకోకుండా సంస్కృతంలో క్రికెట్ కామెంటరీ
ఇండియాలో క్రికెట్కు ఉండే క్రేజే వేరు. ఇక్కడ ఇతర క్రీడలేమో కానీ..క్రికెట్ను మాత్రం ఇష్టపడని వారు ఉండరేమో. అందుకే భారత్లో క్రికెట్ను ఓ మతంలా భావిస్
Read Moreఉక్రెయిన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్..తాజా పరిస్థితులపై చర్చ
ఉక్రెయిన్ - రష్యా మధ్య శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి మోడీ ఫోన్
Read Moreనిలకడగా ములాయం సింగ్ ఆరోగ్యం
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసి ఆయన తండ్రి హెల్త్ కండీషన్
Read Moreఅన్ని డిజిటల్ సేవలకు టెలికాం మూలం
6G లో గ్లోబల్ లీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని టెలికాం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అన్నారు. నిన్న 13 నగరాల్లో 5G సేవలను ప్రధాని మోడీ ప్రారంభించ
Read Moreప్రతీ కార్యకర్త చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క
Read Moreరాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి
గాంధీజీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ప్రముఖలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ప్రధానమంత్రి మోడీ, సోనియాగ
Read Moreఉత్తర ప్రదేశ్ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
యూపీ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చెరువులో ట్రాక్టర్ పడి 26 మంది మృతి, 10 మందికి గాయాలు ఉత్తర ప్రదేశ్ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Read More