pm modi
నదిలో చిక్కుకున్న గంగా విలాస్.. నిజం కాదన్న ఐడబ్ల్యూఏఐ
ప్రధాని మోడీ గత మూడు రోజుల క్రితం ప్రారంభించిన గంగా విలాస్ క్రూయిజ్.. బిహార్ చప్రా ప్రాంతంలో చిక్కుకుపోయిందన్న వార్తల్లో నిజం లేదని ఇన్లాండ్ వాటర
Read Moreకొనసాగుతున్న బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న జాతీయ కార
Read Moreకేంద్రం వైఖరి రాష్ట్రానికి శాపంగా మారింది : ఎర్రబెల్లి
కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మోడీ సర్కారు ఉపాధి హామీ నిధులను పేద ప్రజలకు
Read Moreరేపు ఢిల్లీలో మోడీ రోడ్ షో.. ట్రాఫిక్ మళ్లింపు
ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. మోడీ ర్యాలీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులను మూసి
Read Moreవందేభారత్ తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుక : ప్రధాని మోడీ
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని.. కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం
Read Moreఫిబ్రవరి 15లోగా గ్రామాల లిస్ట్ పంపాలే : కేంద్రం
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల15లోగా పంచాయతీ అవార్డులకు సెలెక్ట్ చేసిన గ్రామాల లిస్టును పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ పంచాయతీ
Read More2024 జనరల్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం : అమర్త్య సేన్
కోల్కతా: 2024 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనుకుంటే పొరపాటేనని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య స
Read Moreబడ్జెట్లో తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి సహకరించండి : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇండస్ట్రియల్ క్లస్టర్లు, నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ
Read Moreసికింద్రాబాద్ - వైజాగ్‘వందే భారత్’ రెడీ
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ – వైజాగ్ను కనెక్ట్ చేసే ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు ఆదివారం సికిం
Read Moreకేటీఆర్ చదువుకున్న అజ్ఞాని : కిషన్ రెడ్డి
మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కోవిడ్ సమయంలో తాను చేసిన సేవా కార్యక్రమాలను కించపరిచేలా మాట్లాడటం స
Read Moreఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా పెట్టుకున్నం : కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎ
Read Moreవచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు తగ్గొచ్చు : శశి థరూర్
2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం
Read More2024 జనవరిలో ఆయోధ్య రామయ్య దర్శనం
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన 45 శాతం పనులు పూర్త
Read More













