pm modi
రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో శ్రీమద్ రామచంద్ర మిషన్ కింద 300 కోట్లకుప
Read Moreఅగస్ట్ 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
ప్రపంచానికి విశ్వగురు స్థానంలోకి భారత్ ను తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య కుటు
Read Moreశ్రీలంకకు సాయం చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు
ఆర్థిక సంక్షోభ సమయంలో శ్రీలంకను అన్ని విధాలా ఆదుకున్న భారత దేశానికి ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో శ్ర
Read Moreసొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కాంగ్రెస్ది
రేవంత్ రెడ్డిని తెలంగాణ చంద్రబాబుగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినోడిలెక్క రేవంత్ రెడ్డి మాట్ల
Read Moreకాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నట్లు షెకావతే చెప్పిండు
కాళేశ్వరం తెలంగాణ లైఫ్ లైన్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2022 జనవ
Read Moreడీపీగా తిరంగా పెట్టిన మోడీ
ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా నేను నా సోషల్ మీడియా పేజీలలో డీపీని మార్చాను. మీరందరూ జాతీయ జెండాతో మీ డీపీలను మార్చాలని కో
Read Moreకాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారింది
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గద్దెదిగితేనే ప్రజల ఆ
Read Moreకాంగ్రెస్ అంతరించిపోతున్న పార్టీ
కేసీఆర్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను మట్టికరిపించే అవకాశం హుజురాబాద్ ప్రజలకు దక్కిందని..ఇప్ప
Read Moreధరల పెరుగుదలపై ప్రధాని మోడీకి చిన్నారి లేఖ
దేశంలో ధరల పెరుగుదలపై ప్రధాని మోడీకి ఆరేళ్ల చిన్నారి లేఖ రాసింది. కనీసం పెన్సిల్, రబ్బర్ కొందామన్నా కొనలేకపోతున్నానని వాపోయింది. ఉత్తర్ ప్రదేశ్ లోని క
Read Moreమోడీ సోషల్ మీడియా అకౌంట్లకు తిరంగ డీపీ
ఆజాదీ కా అమృత్మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ ఒక సామూహిక ఉద్యమంగా మారండని ఇటీవలే ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట
Read Moreప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయండి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని మోడీ సూచి
Read Moreవిద్యుత్ రంగానికి ప్రత్యేకమైన రోజు
రాబోయే 25 ఏళ్ల కాలంలో దేశ విద్యుత్ రంగ ముఖచిత్రంతో పాటు దేశ ముఖం చిత్రం మారబోతోందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ
Read Moreజిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం ఎంతో అవసరం
జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం ఎంతో అవసరమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చేలా న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు
Read More












