pm modi
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన
జమిలి ఎన్నికల అంశం లా కమిషన్ పరిధిలో ఉందని కేంద్రం తెలిపింది. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో
Read Moreటీఆర్ఎస్ , బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపి టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల పట్ల రెండు
Read Moreద్రౌపది ముర్ముకు ప్రముఖుల శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ముర్ము నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ ఆమెకు పుష్పగుచ్చం ఇ
Read Moreఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపీకే సాధ్యమైంది
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం దేశ ప్రజల విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఆదివాసి మహిళను ఓడగొట్ట
Read Moreనదులకు నడక నేర్పిన కేసీఆర్..మోటార్లకు ఈత నేర్పలేదా
ప్రజల బాధలు పోవాలంటే..బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు ఠంచన్ గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్
Read Moreయూపీ బీజేపీలో అసమ్మతి..మంత్రి రాజీనామా..మరో మంత్రి..
యూపీ బీజేపీలో అసమ్మతి చెలరేగింది. ఆ పార్టీ నేత, మంత్రి దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు. ద
Read Moreకామన్వెల్త్ గేమ్స్లో కాన్ఫిడెంట్గా ఆడండి..
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆడబోయే భారత క్రీడాకారులకు ప్రధాని మోడీ అల్ ది బెస్ట్ చెప్పారు. టోర్నీలో కాన్ఫిడెంట్గా ఆడాలని సూచించారు. జులై 28 నుంచి కామన్
Read Moreప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేకపోతుందని ట్విట్టర్ లో విమర్శించ
Read Moreఅప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ వెనుక రాజకీయ దురుద్దేశం
ఏపీ, తెలంగాణ అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. శ్రీలంక సంక్షోభంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆ దేశ పరిస్థితితో పాటు ఏపీ, తెలంగాణ అప్పులను సైత
Read Moreఎన్డీఆర్ఎఫ్ కింద ఒక్క రూపాయి సాయం చేయలేదు
వరదసాయంపై కేంద్రం తీరును మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ కింద
Read Moreఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలె
కేంద్రం ఇచ్చే సొమ్ముతో కేసిఆర్ సోకులు చేసుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన
Read Moreరాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్లకు ఇబ్బందులు
ఎక్కడో తప్పు జరిగింది కాబట్టే ఎఫ్సీఐ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించి ధాన్యం సేకరణను&nb
Read Moreకేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజల కలలు కల్లలు అయ్యాయి
తెలంగాణ వస్తే జీవితాలు మారిపోతాయనుకున్న రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలిందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయనుకున్న ప్
Read More












